Featured News

కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పజెప్పినా కేంద్రంలో మౌనమెందుకు?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై రాహుల్‌ ఎందుకు మాట్లాడాలి? ` కేటీఆర్‌ విమర్శలపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ఓట్‌ చోరీ గురించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆధారాలతో నిరూపించారని …

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

` జనం తీర్పు కోరుదాం ` కేటీఆర్‌ డిమాండ్‌ ` 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని జోస్యం గద్వాల(జనంసాక్షి): పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని..ఆ …

మూసీకి వదరపోటు

` భారీ వర్షాలతో జంటజలాశయాలు నిండటంతో నదిలో పెరిగిన ప్రవాహం ` పరివాహక ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ` ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ` …

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఫొటోలు, రీల్స్‌పై నిషేధం!

` సర్క్యులర్‌ జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్‌ చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ …

తల నరికి.. కాలితో తన్ని.. చెత్త కుప్పలో పడేసి!

` అమెరికాలో భారతీయుడి దారుణ హత్య ` వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవలో ఘాతుకానికి పాల్పడ్డ క్యుబా జాతీయుడు వాషింగ్టన్‌(జనంసాక్షి):వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవ.. …

త్వరలో అందుబాటులోకి బతుకమ్మ కుంట

` సీఎం ఆధ్వర్యంలో ప్రారంభిస్తాం :హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ` ఈసారి అక్కడే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి):బతుకమ్మ కుంట పనులు పూర్తి కావొస్తున్నాయని, త్వరలో …

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోడీ, పలువురు ప్రముఖులు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 …

నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణం

` ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ కాఠ్‌మాండూ(జనంసాక్షి): కాఠ్‌మండూ: నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడిరది. తాత్కాలిక ప్రభుత్వ …

గ్రూప్‌-2 పోస్టులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీలు

` ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్‌(జనంసాక్షి): గ్రూప్‌-2 పోస్టులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. సెప్టెంబరు 13న ఉదయం 10.30 …

బొగ్గు బ్లాక్‌లు దక్కకపోవడంతో సింగరేణికి ఇబ్బందులు

` సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర ఖనిజాల వైపు కూడా మళ్లుతోంది ` ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సింగరేణి మారుతోంది ` …