Featured News

తడిసి మోపెడు ప్రధాని విదేశీ పర్యటన ఖర్చు 642 కోట్లు

న్యూఢిల్లీ, జూన్‌ 9 (జనంసాక్షి) :  ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ విదేశీ పర్యటనల ఖర్చు తడిసి మోపెడైంది. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఆయన పర్యటనల ఖర్చు రూ.642 కోట్లు …

ఎట్టకేలకు మోడీకే ప్రచార బాధ్యతలు

పనాజీ, జూన్‌ 9 (జనంసాక్షి) :  ఎట్టకేలకు గుజరాత్‌ ముఖ్యమత్రి నరేంద్రమోడీకి బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార …

కట్టుదిట్టమైన భద్రత మధ్య నేటి నుంచి అసెంబ్లీ

అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం తెలంగాణ తీర్మానానికే టీఆర్‌ఎస్‌ కళంకిత మంత్రులు, ప్రభుత్వ అవినీతిపై టీడీపీ హైదరాబాద్‌, జూన్‌ 9 (జనంసాక్షి) : కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర …

ఆరు నూరైనా చలో అసెంబ్లీ

లాఠీ, తూటాలకు భయపడం కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : ఆరు నూరైనా, ఎన్ని నిర్బంధాలు విధించినా చలో అసెంబ్లీని విజయవంతం చేసి తీరతామని తెలంగాణ …

ఇంటికొకరు ఊరుపోరై కదలండి

చలో అసెంబ్లీతో సత్తా చాటుదాం : ఈటెల హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఇంటికొకరు చొప్పున ఊరుపోరై కదలండని టీఆర్‌ఎస్‌ శాసనసభ …

పోటెత్తిన ఉబ్బస రోగులు

కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ …

కలహాల కమలం

రెండో రోజూ అద్వానీ డుమ్మా అద్వానీ ఇంటి ఎదుట భాజపా కార్యకర్తల ధర్నా రోడ్డునపడ్డ కాషాయ రాజకీయాలు పానాజీ, జూన్‌ 8 (జనంసాక్షి) : బీజేపీ జాతీయ …

కన్నడ, తెలుగీయులది ఒకే సంప్రదాయం సిద్ధిరామయ్య

హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : కన్నడ, తెలుగీయులది ఒకే సంప్రదాయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు… రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావుకు ప్రత్యేక …

లడాయి ఆపొద్దు

తెలంగాణ వస్తుంది హైదరాబాద్‌లో తెలంగాణలో అంతర్భాగం కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : లడాయి ఆపొద్దు తెలంగాణ రాష్ట్ర వస్తుందని రాష్ట్రీయ లోక్‌దళ్‌ …

లక్ష్మీనారాయణ బై.. బై

సొంత కేడర్‌కు బదిలీ హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ నుంచి సొంత కేడర్‌ మహారాష్ట్రకు లక్ష్మీనారాయణ వెళ్తున్నారు. …

తాజావార్తలు