Featured News

బెంగాలీ దర్శకుడు ఘోష్‌ ఇకలేరు

పిన్న వయసులో ప్రతిభ చాటిన రితూపర్ణ 12 జాతీయ అవార్డులు సొంతం కోల్‌కతా, మే 30 (జనంసాక్షి) : ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు రితుపర్ణో ఘోష్‌ (49) …

ఈ బంధం బలమైనదే

థాయిలాండ్‌-భారత్‌ కీలక ఒప్పందాలు నేరస్తుల అప్పగింత ఖైదీల మార్పిడి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు బ్యాంకాక్‌, (జనంసాక్షి) : భారత్‌ – థాయిలాండ్‌ మధ్య స్నేహ బంధం …

వాయుగుండంగా అల్పపీడనం

హైదరాబాద్‌లో భారీ వర్షం విశాఖపట్నం/హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం మధ్యాహ్నం వాతావరణ కేంద్రం అధికారులు మాట్లాడుతూ …

పాక్‌లో అమెరికా ఎయిర్‌ బాంబింగ్‌

తాలిబాన్‌ నం.2 వలి`ఉర్‌`రహ్మాన్‌తో సహా పలువురి మృతి ఇస్లామాబాద్‌,మే 29 (జనంసాక్షి) : తాలిబన్‌ అల్‌ఖైదా ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్తాన్‌లోని ఉత్తర వాజిరిస్తాన్‌ గిరిజన  ప్రాంతంపై …

డెడ్‌లైన్‌ ముగిసింది

గోడదూకేందుకు టీ ఎంపీలు సిద్ధం కార్యకర్తలతో వివేక్‌ భేటీ హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు అధిష్టానానికి విధించిన డెడ్‌లైన్‌ గురువారంతో ముగిసింది. …

పోనేపోను.. శ్రీనివాసన్‌ బెట్టు

దిగిపోవాల్సిందే.. : శుక్లా న్యూఢల్లీి, మే 29 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను వదలడం …

‘అణు’బంధం

పలు కీలక ఒప్పందాల దిశగా భారత్‌`జపాన్‌ జపాన్‌ రాజుతో మన్మోహన్‌ భేటీ భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం టోక్యో, (జనంసాక్షి) : భారత్‌`జపాన్‌ మధ్య ‘అణు’బంధం బలపడే దిశగా …

సల్వజుడుం చీఫ్‌ మహేంద్రకర్మ కాల్చివేత

  మహేంద్రకర్మతో రహమాన్‌ ఫేస్‌ టు ఫేస్‌ సల్వజుడుం చీఫ్‌ మహేంద్రకర్మను జనంసాక్షి ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌ 2008, 2009 సంవత్సరాల్లో ఇంటర్వ్యూ చేశారు. టీవీ 5, ఏబీఎన్‌ …

మా గనులు మాకేనని

సహజ వనరుల పరిరక్షణకు కదిలిన యాత్ర ఇది రాజీలేని పోరాటం సీఎం అహంకారంతో మాట్లాడుతుండు : కోదండరామ్‌ కరీంనగర్‌/భీమదేవరపల్లి, మే 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలకు …

రుణమాఫీపైనే తొలి సంతకం

2014లో అధికారం మాదే సంతాప తీర్మానంలో తెలంగాణ ఉసేది పవరిస్తే హామీలన్నీ నెరవేస్తాం : బాబు హైదరాబాద్‌, మే 27 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి …

తాజావార్తలు