Featured News

అదో అద్భుతం భారత్‌-చైనా ‘సరిహద్దు’ పరిష్కారం

ఆంటోని తిరువనంతపురం, (జనంసాక్షి) : భారత్‌-చైనా సరిహద్దు విదాదం శాంతియుతంగా పరిష్కారమవడం ఒక అద్భుతమని భారత రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. శనివారం కేరళలోని …

భారత్‌ను డిజైనింగ్‌ హబ్‌గా మారుస్తాం

పవర్‌లూమ్‌ కార్మికులకు ఆరోగ్య బీమా కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) : భారతదేశాన్ని డిజైనింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేంద్ర వాణిజ్య, …

నూతన న్యాయ విధానంతో బెట్టింగ్‌కు చెక్‌

కపిల్‌ సిబల్‌ న్యూ ఢిల్లీ, మే 25 (జనంసాక్షి) : నూతన న్యాయ విధానంతో బెట్టింగ్‌కు చెక్‌ పెట్టవచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌ సబిల్‌ తెలిపారు. …

దమ్ముంటే మహానాడులో తెలంగాణ తీర్మానం చేయి

బాబుకు కేసీఆర్‌ సవాల్‌ అవసరం లేదని చెంచాగాడు ‘ఎర్రబెల్లి’ చెప్పుడేంది? మనది ధర్మయుద్ధం తెలంగాణ విజయం సాధిస్తుంది : కేసీఆర్‌ నిజామాబాద్‌/బాన్సువాడ, మే 24 (జనంసాక్షి) : …

చండ్ర నిప్పుల్లా చలో అసెంబ్లీ

కార్యాచరణ దిశగా టీ జేఏసీ ‘బయ్యారం’కు బస్సు యాత్ర ఉద్యమం ఉధృతం : కోదండరామ్‌ హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) : చండ్ర నిప్పులల్లా చలో అసెంబ్లీ …

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

6.84 శాతం డీఏ పెంపు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త! హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వారి కరువు భత్యం డీఏ …

చిరంజీవిపై సీబీఐ విచారణకు ఓయూ జేఏసీ డిమాండ్‌

దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిపై సీబీఐ విచారణ జరపాలని ఓయూ జేఏసీ డిమాండ్‌ చేసింది. ప్రపంచ …

‘అల్లుడి’ అరెస్టు

ముంబయి పోలీసు కస్టడీకి విందూ దారాసింగ్‌ ముంబయి, మే 24 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు …

భానుడి ప్రచండం నిప్పుల కొలిమిగా రాష్ట్రం

పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు ఒక్కరోజే 23 మంది మృతి హైదరాబాద్‌, మే 23 (జనంసాక్షి) : భానుడు ప్రచండరూపం దాల్చాడు. ఆయన ఉగ్రరూపం ధాటికి గురువారం ఒక్కరోజే …

లిడియా డేవిన్‌కు బుకర్‌ ప్రైజ్‌

లండన్‌, (జనంసాక్షి) : అమెరికన్‌ రచయిత్రి లిడియా డేవిన్‌ ఈ ఏడాది మాన్‌ బుకర్‌ అంతర్జాతీయ బహుమతికి ఎంపికయ్యారు. లండన్‌లోని విక్టోరియా అండ్‌ అల్బర్ట్‌ మ్యూజియంలో బుధవారం …

తాజావార్తలు