Featured News

అంబానీకే భద్రతా..

సామాన్యుల సంగతేంటి? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) : దేశంలో సామాన్యులకు భద్రత కరువవడంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం …

ఎన్నికల్లో పోటీకి ముషారఫ్‌ జీవితకాలం అనర్హుడు

పాక్‌ తీవ్రవాద వ్యతిరేక కోర్టు ఇస్లామాబాద్‌,  ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : బేనజీర్‌ భుట్టో హత్యకేసులో నిందితుడైన పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు 14 రోజుల …

నాకు సొంత ఎజెండా లేదు ప్రభుత్వ ఎజెండా అమలే నా లక్ష్యం

సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మహంతి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ మహంతి మంగళవారం సాయంత్రం పదవీ బాధ్యతలు …

రిజర్వేషన్‌ తేలితేనే ‘స్థానిక’ ఎన్నికలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తవగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయా జిల్లాల …

నివేదిక బహిర్గతం విశ్వాస ఘాతుకమే

బొగ్గు స్కామ్‌ దర్యాప్తు నివేదికపై సీబీఐకి సుప్రీం అక్షింతలు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి): బొగ్గు కుంభకోణం దర్యాప్తు అంశానికి సంబంధించి  కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) …

రెండో రోజూ టీ ఎంపీల దీక్ష

సంఘీభావం ప్రకటించిన జైపాల్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ టీ కాంగ్రెస్‌ ఎంపీలు మంగళవారం రెండో రోజూ సత్యాగ్రహ …

తెలంగాణ నడిగడ్డపై తొడకొట్టిన కిరణ్‌

బయ్యారం ఉక్కు తరలించి తీరుతాం ఏం చేస్తావో చేస్కో కేసీఆర్‌కు సీఎం హెచ్చరిక నోరు మెదపని తెలంగాణ మంత్రులు సంగారెడ్డి, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ …

విషమంగానే సరబ్‌జిత్‌ ఆరోగ్యం

మెరుగైన చికిత్సకు విదేశాలకు పంపం : పాక్‌ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు లా¬ర్‌, (జనంసాక్షి) : తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయుడు సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి …

సిరియాలో సివిల్‌వార్‌

ప్రధాని కాన్వాయ్‌పై బాంబుదాడి త్రుటిలో తప్పించుకున్న హల్కీ బీరుట్‌, (జనంసాక్షి) : సిరియా ప్రధాని వేల్‌ అల్‌ హల్కీ లక్ష్యంగా సోమవారం ఉదయం బాంబు పేల్చారు. ఆయన …

తెలంగాణ కోసం టీఎంపీల సత్యాగ్రహం

బాపూజీ సాక్షిగా 48 గంటల దీక్ష లోక్‌సభలో ప్రస్తావిస్తాం : సుష్మ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ …

తాజావార్తలు