Main
పారిశుధ్య కార్మికుల ధర్నా
హైదరాబాద్,అగస్ట్6(జనం సాక్షి)): చందానగర్ మున్సిపల్ కార్యాలయం ముందు చెత్తను తరలించే ఆటోలతో పారిశుధ్య కార్మికుల ధర్నా చేశారు. చేత్తను తరలించే ఆటోలను దీప్తిశ్రీ నగర్ కాలనీ లోపలి నుంచి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చెత్తను తరలించే ఆటోలను డంపింగ్ యార్డకు వెళ్లనీయకుండా కాలనీ వాసులు అడ్డుకుని తీవ్రంగా దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అయితే … వివరాలు
నేడు బాసరకు గవర్నర్ తమిళసై
ట్రిపుల్ ఐటిని సందర్శంచి విద్యార్థులో చర్చ హైదరాబాద్,అగస్ట్6(జనం సాక్షి)): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం బాసర వెళ్లనున్నారు. బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడనున్నారు. రైలు మార్గాన వెళ్లనున్న గవర్నర్ తెల్లవారుజామున 2:50గంటలకు బాసర రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 4 గంటలకల్లా బాసర ట్రిపుల్ … వివరాలు
రాజగోపాల్ రెడ్డి,కెఎ పాల్ ఇద్దరూ ఒకటే
మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి ఎద్దేవా హైదరాబాద్,అగస్ట్6(జనం సాక్షి): ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్,తెలంగాణలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇద్దరూ ఇద్దరేనని, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్పై మండిపడ్డారు. కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. … వివరాలు
చేనేతపై జీఎస్టీ అనాలోచిత నిర్ణయం
టెక్స్టైల్ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం అన్నిరంగాల మాదరిగానే దీనిని దెబ్బతీసారు చేనేత, జౌళి రంగాల సమస్యల పరిష్కరించండి కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు కెటిఆర్ లేఖ హైదరాబాద్,అగస్ట్6( జనం సాక్షి): చేనేతపై జీఎస్టీ అనాలోచిత నిర్ణయమని మంత్రికెటిఆర్ కేంద్రాన్ని తప్పుబట్టారు. మోదీ సర్కార్ నేతన్నల కడుపుకొడుతోందని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మంత్రి … వివరాలు
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర
కుట్ర కేసులో భార్యాభర్తలను చేర్చిన పోలీసులు హైదరాబాద్,అగస్టు6( జనం సాక్షి): ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు మూడు రోజులుగా నిందితుడు ప్రసాద్ను విచారిస్తున్నారు. ఎమ్మెల్యేను చంపడానికే వచ్చినట్లు పోలీసుల నిర్దారించారు. హత్య కుట్రలో వాడిన కత్తిని రూ. 1800కు నాందేడ్లో, యూపీలో రూ.32 వేలకు తుపాకీని … వివరాలు
కాంగ్రెస్ కుండకు పెద్ద చిల్లు
పార్టీ మనుగడకు ఇక కష్టమే ఆదినుంచీ రేవంత్ నాయకత్వంపై అసంతృప్తే పోయే నేతలను ఆపే శక్తి లేని రేవంత్ బిజెపికి కలసి వస్తున్న రేవంత్ వ్యవహారం హైదరాబాద్,ఆగగస్ట్6( జనం సాక్షి): టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరి ఏకంగా పిసిసి పదవినే పొందిన రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్లో తిరుగుబాటు మొదలయ్యింది. ముందునుంచీ కాంగ్రెస్లో వేళ్లూనుకుని పోయిన కాంగ్రెస్ … వివరాలు
కాంగ్రెస్ కుండకు పెద్ద చిల్లు
పార్టీ మనుగడకు ఇక కష్టమే ఆదినుంచీ రేవంత్ నాయకత్వంపై అసంతృప్తే పోయే నేతలను ఆపే శక్తి లేని రేవంత్ బిజెపికి కలసి వస్తున్న రేవంత్ వ్యవహారం హైదరాబాద్,ఆగగస్ట్6( జనం సాక్షి): టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరి ఏకంగా పిసిసి పదవినే పొందిన రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్లో తిరుగుబాటు మొదలయ్యింది. ముందునుంచీ కాంగ్రెస్లో వేళ్లూనుకుని పోయిన కాంగ్రెస్ … వివరాలు
రాజీనామా లేఖను సోనియాకు పంపిన రాజగోపాల్
విధిలేకనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి హైదరాబాద్,అగస్టు4(జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ రాజీనామా లేఖను గురువారం కాంగ్రెస అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు.. ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే 8వ తేదీకి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా రాజగోపాల్రెడ్డి తెలంగాణ స్పీకర్ను కోరారు. … వివరాలు
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్,అగస్టు4(జనం సాక్షి): రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నెల7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని … వివరాలు
కమాండ్ కంట్రోల్ సెంటర్ సంకల్ప బలానికి ప్రతీక
ఫ్రెండ్లీ పోలీసింగ్తో అద్భుతాలు సాధించాం నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం కృషి సాగాలి ఎనిమిదేళ్లుగా శాంతిభద్రతలకు నిలయంగా మారిన రాష్ట్రం సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ హైదరాబాద్,అగస్టు4(జనం సాక్షి): హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం ప్రభుత్వ … వివరాలు