Main

కాంగ్రెస్ నేతలకు దృష్టి, వినికిడి పరీక్షలు అవసరం

వరంగల్ ఈస్ట్, జూన్ 11 (జనం సాక్షి): భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానమంత్రులలో ప్రధాని నరేంద్ర మోదీ గారు అత్యంత సుదీర్ఘ పదవీకాలాన్ని …

నెల రోజులుగా వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు బజార్హత్నూర్/ఇచ్చోడ జూన్ ( జనం సాక్షి):- మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామ శివారంలో జాదవ్ నితిన్ పొలం కు కుడి …

ఉప్పల్ భగాయత్ భూములపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన తెలంగాణ రక్షా సేన అధినేత కవిత

జూలై 2న ‘ఉద్యమకారుల భూ పోరాటం’ – భూముల హక్కుల సాధన కోసం ఉద్యమానికి పిలుపు ఉప్పల్, జూన్ 11 (జనం సాక్షి): ఉప్పల్ భగాయత్ భూముల …

యాప్‌లో యూరియా బుకింగ్.. రైతులకు మాత్రం తిప్పలే తిప్పలు!

“30 సెకన్లలో స్టాక్ ఖాళీ.. యాప్‌పై రైతుల ఆవేదన అనుమానాలు” “పొలంలో పనులా.. యాప్ ముందు కాపలా కాయాలా?” సిరికొండ, జూన్ 11(జనం సాక్షి ):ఖరీఫ్ సీజన్ …

ఉప్పల్ ఎక్స్‌ రోడ్స్‌లో ‘సురక్షితంగా చేరుకుందాం’ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత – ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు ఉప్పల్, జూన్ 10 (జనం సాక్షి): రహదారి ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో రోడ్డు …

“యూరియా కొరత లేదంటున్న అధికారులు.. ఎరువుల కోసం రైతుల పడిగాపులు!”

సిరికొండ, జూన్ 10(జనం సాక్షి ):సిరికొండ మండలంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని రైతులు ఆవేదన …

అరైవ్ అలైవ్ – మీ కుటుంబం మీ కోసం వేచి ఉంది

వేగం కాదు… జీవితం ముఖ్యం మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ హయత్ నగర్, జూన్ 10 (జనం సాక్షి) హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ …

ఉప్పల్ జోన్‌లో దోమల నియంత్రణకు కొత్త ఫాగింగ్ యంత్రాలు

ఐదు సర్కిళ్లకు ఆటో ఫాగింగ్ మిషన్ల పంపిణీ – ప్రజారోగ్య పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ చర్యలు ఉప్పల్, జూన్ 10 (జనం సాక్షి): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమల …

గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలి – డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్

తోషం గ్రామసభలో పాల్గొన్న రాష్ట్ర డీజీపీ యువత మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, రోడ్డు ప్రమాదాల నివారణకు కలిసికట్టుగా కృషి చేయాలి గుడిహత్నూర్ ( జనం సాక్షి) ప్రజా పాలన …

నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు

శంకరపట్నం జూన్ 10 జనం సాక్షి: శంకరపట్నం మండలం కల్వల గ్రామ శివారులోని క్వారీగుట్ట ప్రాంతంలో నాటుసారా (గుడుంబా) తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు …

తాజావార్తలు