నిజామాబాద్
జిల్లా పోలీసుల తీరు దారుణం
మండిపడ్డ ఎంపి ధర్మపురి అర్వింద్ నిజామాబాద్,నవంబర్11( జనం సాక్షి ): జవాన్ మహేష్ త్యాగం వృథా కాదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లాలో పోలీసుల పనితీరు బాగాలేదని విమర్శించారు. న్యావనందిలో మహిళ హత్యపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హత్యలు, భూకబ్జాలు చేస్తున్నవారిపై చర్యలు లేవన్నారు. హత్య జరిగి నెల గడిచినా ఇంకా నిందితులును … వివరాలు
పేద విద్యార్ధుకు వరంగాలు మధ్యాహ్న భోజనం సత్ఫలితలిస్తున్న సన్న బియ్యం పధకం
భోజనంతో పాఠశాల్లో పెరిగిన హాజరు శాతం నిజామాబాద్,జూన్1(జనంసాక్షి): తెంగాణ రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం మధ్యాహ్న భోజనం పథకం సత్ఫలితలిస్తున్నది. ఈ పథకం పేద విద్యార్ధుకు వరంగా మారడంతో పాటు పాటశాల్లో విద్యార్ధు హాజరు శాతం గణనీయంగా పెరిగిందని గణాంకాు వ్లెడిరచాయి. బడి ఈడు ప్లిు బడి మానివేసే సంఖ్య బాగా … వివరాలు
పంట పెట్టుబడి నిరంతరం కొనసాగే పథకం
రైతు అందరికీ సాయం అందుతుంది ప్రాజెక్టుతో నీటికి ఢోకా లేకుండా పోయింది విపక్షా ప్రచారంలో నిజం లేదు: మంత్రి వేము నిజామాబాద్,మే30(జనంసాక్షి): భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి అందుతుంది. భూముకు సంబంధించి ఏవైనా ఇబ్బందుండి ఇప్పుడు పంట పెట్టుబడి రాని రైతు సమస్యను జిల్లా అధికాయి పరిశీలిస్తారు. … వివరాలు
మార్గ మధ్యలో అంబులెన్సు లో సుఖ ప్రసవం
కామారెడ్డి రూరల్ మే 30 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పల్లెగడ్డ తండాకి చెందిన రాథోడ్ రేణుక (26) పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది తండాకి చేరుకుని, తక్షణనమే రేణుక ని హాస్పిటల్ కు తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, మార్గ మధ్యలో అంబులెన్సు లో సుఖ ప్రసవం … వివరాలు
కవిత నామినేషన్ దాఖలు
కవిత నామినేషన్ వెంటవచ్చిన మంత్రి వేముల, ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు నిజామాబాద్ బ్యూరో, మార్చి 18 (జనంసాక్షి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్కు … వివరాలు
భారీగా ఖర్చు చేసినా దక్కని విజయం
ఆందోళనలో ఓడిన అభ్యర్థులు అప్పులు తీర్చే మార్గం ఎలా అన్న భయం నిజామాబాద్,జనవరి 28 (జనంసాక్షి): జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతురు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బరిలో నిలిచిన వీరంతా గెలుపుపట్ల అనేక ఆశలు పెట్టుకున్నారు. తీరా ఫలితాలు తమకు వ్యతిరేకంగా రావడంతో ఓటమిని … వివరాలు
ఓటర్ డే సందర్భంగా పోటీలు నిర్వహించాలి
ప్రజల్లో ఓటు చైతన్యం కలిగించాలి: కలెక్టర్ కామారెడ్డి,డిసెంబర్27(జనంసాక్షి): 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కుకు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో సూచించారు. జనవరి 25న జాతీయ పౌరుల దినోత్సవం సందర్భంగా నేషనల్ ఓటరు డే నిర్వహించాలన్నారు. నేషనల్ ఓటరు డే సందర్భంగా నియోజకవర్గాల వారీగా జిల్లా స్థాయిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో … వివరాలు
ప్రతి ఒక్కరు స్వచ్ఛ గ్రామంకొరకు కృషి చేయాలి
సదాశివనగర్ డిసెంబర్ 19 జనం సాక్షి: మండల కేంద్రంలో గురువారం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామ నిధులు గురించి గ్రామస్తులకు తెలియజేశాడు, గ్రామ ప్రజలు మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఆరుబయట చెత్త వెయ్యకుండా అందరూ, చెత్త బుట్టలను వినయ్ వినియోగించాలని … వివరాలు
రైతు సమస్యలు తీరలేదు
నిజామాబాద్,డిసెంబర్18(జనంసాక్షి): నోట్ల రద్దు, జిఎస్టీ మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని దుస్థతిలో పాలకులు ఉన్నారని కాంగ్రెస్ జిల్లా నేత తాహిర్ బిన్ హుదాన్ అన్నారు. రిజర్వ్బ్యాంకు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు అప్పుల బారినపడి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి దీర్ఘకాలిక రుణాలు అందించాలని కోరారు. రుణమాఫీని పూర్తిగా రద్దు … వివరాలు
నేటినుంచి 3రోజుల పాటు విూసేవ బంద్
నిజామాబాద్,డిసెంబర్12(జనంసాక్షి): ఈ నెల13 శుక్రవరాం నుంచి మరో మూడు రోజుల వరకు విూ సేవా కేంద్రాలు పనిచేయవని నిజామాబాద్ జిల్లా ఈడీఎం కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. విూ-సేవా డేటా బేస్ కార్యకలాపాలను మెరుగుపర్చనున్న కారణంగా ఈ విరామం ఉంటుందని ఆయన ప్రజలకు తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 13 డిసెంబర్ రాత్రి 7 గంటల … వివరాలు