Author Archives: janamsakshi

కాంగ్రెస్ పార్టీలో చేరిన సింగిల్ విండో చైర్మన్జ

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 28 : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని అధికారం పార్టీకి చెందిన ఉమ్మడి కమాన్ సింగిల్ విండో చైర్మన్ ఇనుగంటి …

తెలంగాణలో బీసీకి సీఎం పదవి ప్రకటించడం అభినందనీయం బిజెపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి పోతర వేణి క్రాంతి

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 28 : తెలంగాణ లో అత్యధిక శాతం ఉన్న బహుజనులకు సముచిత స్థానం కల్పించే విధంగా అమిత్ షా తెలంగాణలో శుక్రవారం నిర్వహించిన …

బిసి అభ్యర్థులను గెలిపించుకుంటాం..! – బీసీ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్

జనంసాక్షి ,మంథని, అక్టోబర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా తాము ముందుకు సాగుతామని బీసీ …

ప్రతి మండలంలో ఒక మోడరన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

వనపర్తి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎస్. తిరుపతి రావు . వనపర్తి బ్యూరో అక్టోబర్ 28 (జనంసాక్షి) వనపర్తి జిల్లా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి మండలంలో …

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 28 : మంథని నియోజకవర్గం పరిధిలోని కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోల్లపెల్లి తిరుపతి గౌడ్, …

నామినేషన్ల ప్రక్రియ పై పూర్తి అవగాహన తో ఉన్నాం

కేంద్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ వనపర్తి రిటర్నింగ్ అధికారి ఎస్. తిరుపతి రావు . వనపర్తి బ్యూరో అక్టోబర్ 28( జనంసాక్షి) వనపర్తి జిల్లా నామినేషన్ల …

నియోజకవర్గ ప్రచార కమిటి అధ్యక్షుడిగా సెగ్గెం రాజేష్‌

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 28 : మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచార కమిటి అధ్యక్షుడిగా సెగ్గెం రాజేష్‌ను నియమిస్తూ భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా …

మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శం

బిచ్కుందల అక్టోబర్ 28 (జనంసాక్షి) మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శమని బిచ్కుంద వాల్మీకి సంఘం సభ్యులు అన్నారు. శనివారం మండలకేంద్రంలో గల వాల్మీకి గుడి వద్ద …

మంథని డివిజన్ అసెంబ్లీ ఎన్నికల మీడియా కన్వీనర్ గా ఇనుముల సతీష్

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 28 : అసెంబ్లీ ఎన్నికల మీడియా మంథని డివిజన్ కన్వీనర్ గా మంథని కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇనుముల సతీష్ …

రమాదేవి దుష్ప్రచారాలను మానుకోవాలి ముధోల్ లో బిజెపి గెలుపు ఖాయం

భైంసా రూరల్ అక్టోబర్ 28 జనం సాక్షి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ మిల్లులో భాజపా మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా మాజీ అధ్యక్షురాలు …