Author Archives: janamsakshi

తమిళనాడు సర్కారు చారిత్రాత్మక నిర్ణయం

` గవర్నర్‌ వద్ద పెండిరగ్‌లో ఉన్న బిల్లులను చట్టాలుగా చేసిన సీఎం స్టాలిన్‌ ` చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై …

14 నుంచి భూభారతి షురూ..

` పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మూడు మండలాలు ` ప్రతి మండలంలో అవగాహన సదస్సులు ` ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం ` ప్రజలకు సౌకర్యంగా ఉండేలా …

గవర్నర్లు పంపిన బిల్లులను 3 నెలల్లోగా ఆమోదించాల్సిందే

` రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్‌ గౌరవించాలి ` తమిళనాడు గవర్నర్‌ రవి తొక్కిపెట్టిన 10 బిల్లులకు …

అంతా నా ఇష్టం – వరద కాలువను సైతం వదలం

శంషాబాద్, (జనంసాక్షి): హైడ్రాధికారులు హెచ్చరించిన చెరువుల్లో కుంటల్లో నిర్మాణాలు చేపట్టిన వారి నిర్మాణాలు కూల్చివేసిన మారని మనిషి తీరు. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత స్థలమున్నా …

శ్రీ దివ్య సంజీవని హనుమాన్ ఆశ్రమంలో: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి గ్రామ శివారులోని అంబం గేటు వద్ద గల నర్సాపూర్ శ్రీ దివ్య సంజీవని హనుమాన్ ఆశ్రమంలో శ్రీ రామదాసి సురేష్ అత్మారామ్ …

యూపీఐ చెల్లింపులు సంక్షోభంలో పడ్డాయి: ఒక నెలలో మూడవసారి అంతరాయం వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసింది

హైదరాబాద్ (జనంసాక్షి): యూపీఐ లావాదేవీల‌కు టెక్నిక‌ల్ స‌మ‌స్య వ‌చ్చింది. ఇవాళ మ‌ధ్యాహ్నం యూపీఐ పేమెంట్స్ జ‌ర‌గ‌లేదు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి పేమెంట్ సంస్థ‌ల‌న్నీ …

రాజకీయాల కోసం అల్లర్లను రెచ్చగొట్టవద్దు, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయను”: మమతా బెనర్జీ

కోల్‌క‌తా  (జనంసాక్షి) : ప‌శ్చిమ బెంగాల్‌లో కొత్త వ‌క్ఫ్ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌బోమ‌ని ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌క్ఫ్‌ బిల్లుకు వ్య‌తిరేకంగా …

ఆ బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి

హైదరబాద్ (జనంసాక్షి) : రాష్ట్రాల గవర్నర్‌లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు …

సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు ఆక్షేపణీయం

పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ కు విజ్ఞప్తి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) : సాక్షి ఎడిటర్‌, …

హెచ్‌సీయూ భూములపై భాజపా ఎంపీతో కలిసి సీఎం కుట్ర

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ప్రభుత్వం 400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై …

epaper

తాజావార్తలు