Author Archives: janamsakshi

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా …

కాంగ్రెస్ నాయకుల్లారా.. జర జాగ్రత్త..!

మంథని, (జనంసాక్షి) : అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా జర జాగ్రత్తగా ఉండండి. .!, అధిష్టానానికి దగ్గరగా ఉన్న, దగ్గరవుతున్న నాయకులను, నమ్మకస్తులను వారి నుంచి దూరం …

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్యే జీఎస్సార్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …

ఇంటర్మీడియట్ ఫలితాలు 22న

 హైదరాబాద్ (జనంసాక్షి): ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి …

త్వరలో 3038 ఉద్యోగాలకు టీజీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్: మంత్రి పొన్నం

హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వీటిలో 2 వేల …

బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి

బోధన్, (జనంసాక్షి) : అందం కోసం, అపోహలతో తల్లులు తమ బిడ్డలకు తల్లిపాలను దూరం చేస్తున్నారని అయితే బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లి …

ఉప ఎన్నికలు ఈ ఏడాదిలోనే వస్తాయి: కేటీఆర్

హైదరాబాద్ (జనంసాక్షి): రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, బీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ …

భారత సైనిక దళంలో అగ్నివీర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

మహబూబాబాద్ , (జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్దులకు తెలియ జేయునది ఏమనగా, సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన యువకుల …

పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న శ్రీనుబాబు

కమాన్ పూర్ : మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ మండలం లింగాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో …

ఢల్లీిలో కుప్పకూలిన భవనం

-11 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి): ముస్తాఫాబాద్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. మరో 11మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. …

epaper

తాజావార్తలు