ఎడిట్ పేజీ

ఆధ్యాత్మికత ముసుగులో అత్యాచారాలు

భారతస్త్రీలు ఎంతమంచి వారంటే తమకు జరిగిన అన్యాయాలను పంటిబిగువునే దాచుకుంటారు. ఎక్కడా బయటపడకుండా గుట్టుగా కాలం నెగ్గుకొస్తారు. పురాణ కాలం నుంచి కూడా మనకు ప్రాణదానం చేసి, …

రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవయవస్థపై దాడి

కాంగ్రెస్‌ పార్టీ ఫ్రస్టేషన్‌లో ఉంది. ఆ పార్టీకి ఎటూ తోచడం లేదు. దేశంలో నేరం ఘోరం జరిగిందన్న రీతిలో ప్రవర్తిస్తోంది. గతచరిత్రను మరచిపోయి, దేశంలో న్యాయవ్యవస్థ ప్రమాదంలో …

మోడీ మౌనమే అసలు సమస్య

నోట్ల రద్దును ఆనాడే వ్యతిరేకించానని ఆనాటి ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామరాజన్‌  ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో దేశాన్ని దివాళా తీయించిన …

ఊపందుకున్న కర్ణాటక  రణరంగం  

కర్ణాటక ఎప్పుడూ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నా మధ్యలో జనతాదళ్‌, బిజెపిలు అధికారాన్ని పంచుకున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. మే 12న జరిగే ఎన్నికలకు …

అన్నదాతను గట్టెక్కించే ప్రయత్నం 

దేనికైనా ఒక అడుగంటూ పడితే పది అడుగులు ముందుకు సాగుతాం.రైతులను చల్లగా చూసుకుంటేనే మంనం ముద్ద తినగలుగుతాం. ఇది ఎన్నో ఏళ్లుగా అందరూ చెబుతున్నదే. ఆచరణలో చేసి …

రాజకీయ సంకల్పబలం కావాలి

రాజ్యంగాన్ని సిద్దం చేసుకుని అమలు చేసుకుంటున్న వేళ అది ఎంతవరకు సాధించామన్నది పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమన్యాయం అందుతుందా అన్నది చూడాలి. …

అంతర్గ ప్రజాస్వామ్యం లోపిస్తే  ముప్పు

రాజ్యాలు పోయి రాజులు పోయినా ప్రజాస్వామ్యంలో ఇంకా రాచరిక పోకడలు పోలేదు. పెత్తందారీ వ్యవస్థ రద్దు కాలేదు. రాజులు చలాయించినట్లుగానే ఇప్పటికీ అధినేతలు తమ కనుసన్నల్లో పాలన …

ఆర్థిక వైఫల్యాలకు అద్దంపట్టిన ఆక్స్‌ఫాం సర్వే

దక్షుడు లేని ఇంటికి పదార్థం వేలక్షలు వచ్చినన్‌…అని సూక్తి ఒకటుంది. దక్షత లేని వారి చేతుల్లో కోట్లు గుమ్మరించినా అవి వేలుగానే మారుతాయే తప్ప కోట్లుగా మారవు. …

రావత్‌ సమర్థతకు పరీక్షా కాలం 

తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సీఈసీగా బాధ్యతలు చేపట్టబోతున్న ఓంప్రకాశ్‌ రావత్‌ గురుతర బాధ్యతను చేపట్టాల్సి ఉంది. ఓ వైపు బాధ్యతలు తీసుకుంటూనే తన ముందున్న సవాళ్లను …

ప్రజలకు సత్వర న్యాయం జరగాలి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల తిరుగుబాటుతో తలెత్తిన సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. సంధి కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి …