ఎడిట్ పేజీ

కాలుష్యంపై కఠిన చర్యలేవీ?

వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలుష్యం మోతాదు మించి ఇటీవల ఢిల్లీ అతాకుతలం అయ్యింది. అమెరికాలో మంచు తుఫాన్లు కలవరం కలిగిస్తున్నాయి. చలిగాలుల తీవ్రత కారణంగా …

పండగ ముందు పందెం కోళ్లను అరికట్టగలరా? 

కోనసీమ వాసులను ఎవరిని అడిగినా కోడిపందెం లేనిదే సంక్రాంతి లేదంటారు. కోడిపందాల మజా అంటేనే పండగ అంటారు. తమిళనాడు వాసులకు జల్లికట్టు కూడా అలాంటిదే. గతేడాది జల్లికట్టుకు …

వెలుగులు విరజిమ్మిన మన తెలుగు 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషన్నా, యాసన్నా ఈసడించుకున్న వారే తెలంగాణ భాషా వైదుష్యాన్ని వేనోళ్ల కొనియాడిన ఘట్టం ఆవిష్కృతం కావడం నిజంగా తెలంగాణ గడ్డ చేసుకున్న పుణ్యం. …

బిజెపి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సెంటిమెంట్‌

గుజరాత్‌ ప్రచారం వేడెక్కింది. రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. విమర్శలకు పదను పెడుతున్నారు. ప్రధాని మోడీ గుజరాత్‌ ఎన్నికల విషయంలో పట్టుదలగా ఉండడం, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ కూడా …

ప్రైవేట్‌ స్కూళ్లలో టీచర్ల వెట్టి

ప్రైవేట్‌ యాజమాన్యలు చేస్తున్న వికృత చేష్టలు ఉపాధ్యాయ వృత్తికి మకిలి అంటిస్తున్నాయి. ప్రైవేట్‌ రంగంలో ఉపాధ్యావృత్తి వెట్టి చాకిరిగా మారింది. అసంఘటిత రంగంలో వెట్టి కార్మికులగా వారు …

మెట్రో సంపూర్ణం కావాలంటున్న ప్రజలు

హైదరాబాద్‌ మెట్రో మూడురోజుల అనుభవంతో ప్రయాణికుల్లో విశ్వాసం పెరిగింది. ఇతర మార్గాల్లో నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు. సకాలంలో గమ్యం చేరుకోవాలని, ట్రాఫిక్‌ ఇబ్బందుల్లో చిక్కుకోకుండా …

మహిళా బిల్లుకు హైదరాబాద్‌ సదస్సు స్ఫూర్తి కావాలి

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముందే హైదరాబాద్‌ వేదికగా జరిగిన ప్రపంచ పారిశ్రామిక సదస్సు ప్రధానంగా మహిళల గురించే చర్చించింది. మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహించాలని నొక్కి చెప్పింది. అమెరికా …

స్వచ్ఛత నిరంతర చైతన్య కార్యక్రమం 

స్వచ్ఛత అన్నది వ్యక్తిగతమైన శ్రద్దకు సంబంధించినది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇలాంటి శ్రద్ద తక్కువనే చెప్పలి. అందువల్లనే మనదేశంలో అనారోగ్యకర వాతావారణం ఎక్కువే. అలాగే …

గ్రామం యూనిట్‌గా పంటల బీమాతో మేలు

గ్రామం యూనిట్‌గా పంటల బీమా అమలుతో రైతులకు మేలు కలుగనుంది. ఇప్పటికే దీనిపై అవగాహన కలిగిస్తున్నారు. రైతులు కూడా పంటబీమాపై ఆసక్తి చూపుతున్నారు. పంటల సాగుకు వేలాది …

ఏడాదయినా సామాన్యులకు తప్పనితిప్పలు 

నోట్ల రద్దు జరిగి నేటితో ఏడాది పూర్తయ్యింది. నల్లధనంపై యుద్దమంటూ ప్రధాని మోడీ పెద్దనోట్లను రద్దుచేశారు. ఏడాది కాలంగా ఏం జరిగిందన్న విశ్లేషణ చేయకపోవడంతో దేశ ఆర్థిక …