ఎడిట్ పేజీ

ఆనందజీవితానికి మార్గాలు పాటించాలి

మిత్రులతో ఎటువంటి సంబంధం కొనసాగించాలో సుగ్రీవుడు, గుహుడు, విభీషణుల పాత్రలు వెల్లడిస్తాయి. స్నేహితుల మధ్య భేదభావాలు, ఎక్కువ తక్కువలు పనికిరావు. తాను మానవుడైనా, సుగ్రీవుడు వానరుడైనా ‘ఇద్దరం …

తులసి మొక్కకున్న ప్రాధాన్యం వేరు

హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):ఈ మధ్య జపాన్‌లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట. ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు …

దేవాలయ భూముల ఆక్రమణదారులకు చెక్కులా? 

రైతుబందు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వం ఈ కార్యక్రమంలో లోటుపాట్లను ముందే గుర్తించి ప్రకటించి ఉంటే బాగుండేది. ప్రధానంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, దేవాదాయ భూములు, …

ధైర్యే సాహసే లక్ష్మి 

ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం చేస్తేనే ఏదైనా సిద్దిస్తుంది. ధైర్యవంతుడి వద్ద్నే లక్ష్మి ఇవాసం ఉంటుంది. పిరికివాడిని లక్ష్మి కూడా కనికరించదు. పుట్టుకతోనే ఎవరూ ధైర్యసాహసాల్ని …

భూగర్భ జలసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

నగర జనాభా విస్తరిస్తోంది. నగరాలు విస్తరించి పట్టణాలుగా మారుతున్నాయి. పల్లెలనుంచి ప్రజలు పనుల కోసం నగరాలపై ఆధారపడుతున్నారు. దీంతో శివారు ప్రాంతాల్లో వచ్చి వారు ఆవాసాలు ఏర్పాటు …

మార్కెట్లో ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులు? 

ఎండాకాలం ఆరంభంలో మార్చి నుంచి మే వరకు ప్రకృతి ప్రకోపం సహజం. వడగళ్ల వానుల, ఈదురు గాలులు తప్పవు. వీటినుంచి తప్పించుకోవడం మానవ మాత్రులమైన మనకు అసాధ్యం. …

ప్రజల్లో వ్యతిరేకతను పట్టించుకోని నేత

గత ఎన్నికల ముందు గుజరాత్‌ ఫార్ములా అంటూ నరేంద్రమోడీ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయనే ఈ దేశానికి సరైన నాయకుడని భావించారు. బిజెపి నేతలు కూడా అద్వానీ …

పకడ్బందీగా చెక్కుల పంపిణీ కార్యక్రమం:కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

జయశంకర్‌ భూపాలపల్లి,జ‌నం సాక్షి ): రైతుబంధు పథకంలో భాగంగా ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న రైతులకు అందించే పంటసహాయం చెక్కుల పంపిణీని పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ …

రైతులకు గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాలు

అధికారులు సమస్యలురాకుండా చూడాలి: కలెక్టర్‌ జనగామ,జ‌నం సాక్షి ): ఎన్నో కష్టాలు పడి పంట పండించిన రైతుకు గిట్టుబాటు, మద్ధతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను …

స్థానిక సంస్థలపై పెత్తనం వదులుకోగలరా?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ జాతీయఫ్రంట్‌ ఏర్పాటు కోసం తాజాగా తమిళనాడుకు చెందిన డిఎంకె అధినేతలలో చర్చించారు. కేంద్ర పెత్తనం పోవాలని, పాలన వికేంద్రీకరణ జరగాలని కోరుతున్నారు. ఈ …