కరీంనగర్

చంద్రబాబుతో దేవేందర్‌గౌడ్‌ భేటీ

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో పాదయాత్రచేస్తున్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఈ రోజు ఆ పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ కలిశారు. బాబుతో కొద్దిసేపు సమావేశమైన దేవేందర్‌గౌడ్‌ …

సింగరేణి ఆవిర్భావ వేడుకలు

గోదావరిఖని : సింగరేణి 124 ఆవిర్భావ వేడుకలను కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని బొగ్గుగనులు, విభాగాల్లో సింగరేణి జెండాను ఎగురవేసి సంబరాలు …

ధర్మపురిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

దర్మపురి : కరీంనగర్‌ జిల్లా శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాత్రి 3 గంటల ప్రాంతంలో స్వామివారికి మహాక్షీరాభిషేకం …

సీఎం రాజీనామా చేయాలి : చంద్రబాబు

కరీంనగర్‌: ధర్మాన వ్యవహారంలె గవర్నర్‌ పైలు వెనక్కి పంపినందున ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రలో …

కరీంనగర్‌ టీడీపీ నేతలతో బాబు భేటీ

కరీంనగర్‌: జిల్లాలో ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం హుస్నాబాద్‌ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు …

కాకతీయ కెనాల్‌లో స్కూల్‌ బస్సు బోల్తా

కరీంనగర్‌: జిల్లా కేంద్రానికి సమీపంలోని అలగనూరు చౌరస్తా దగ్గర కాకతీయ కెనాల్‌లో స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ మృతి చెందగా ఆరుగురు విద్యార్థలకు …

కరీంనగర్‌ చంద్రబాబుకు తెలంగాణ సెగ

కరీంనగర్‌: ‘ వస్తున్న మీ కోసం’ పాదయాత్రలో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. గంగాధర మండలం బూర్గుపల్లిలో …

కొండా దంపతులు నోరు అదుపులో పెట్టుకోవాలి : కేటీఆర్‌

కరీంనగర్‌: కొండా దంపతులు నోరు అదుపులో పెట్టుకొని చిల్లర రాజకీయాలు మానుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ సూచించారు. అఖిలపక్ష భేటీకి వైఎస్సార్‌సీపీ తరపున విజయమ్మ, టీడీపీ తరపున …

కొండా సురేఖ మతి భ్రమించింది : కొప్పుల ఈశ్వర్‌

కరీంనగర్‌ : తెలంగాణ ఉద్యమంలో కొండా సురేఖ ఒక కలుపుమొక్క అని ఆమెకు మతి భ్రమించిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పాదయాత్రల పేరుతో వైఎస్సార్‌సీపీ …

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అరెస్ట్‌

కరీంనగర్‌ టౌన్‌, నగరంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవ కార్యాలయంపై టీఆరెస్‌ పార్టీ కార్యకర్తలు దాడిచేయగా త్రీ టౌన్‌ సీఐ విజయరాజు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను 9మంది కార్యకర్తలను అరెస్‌టచేసి …