కరీంనగర్

ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టు నీటితో సస్యశ్యామలం

కరీంనగర్‌, డిసెంబర్‌ 8 : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా విడుదలయ్యే సాగునీటితో తెలంగాణ జిల్లాల్లోని వ్యవసాయ భూములు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి …

టీచర్‌ వేధింపులు తాళలేక విద్యార్ధిని ఆత్మహత్య

కరీంనగర్‌: జిల్లాలోని సైదాపూర్‌ మండలం గొల్లగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సంధ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. టీచర్‌ వేధింపులు తాళలేకే ఉరి వేసుకుని …

ముల్కనూర్‌ డెయిరీకి ప్రతిష్టాత్మక అవార్డు

కరీంనగర్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : జిల్లాలోని భీమదేవరపల్లి ముల్కనూరు స్వకృషి డెయిరీ ప్రతిష్టాత్మక కో ఆపరేటివ్‌ ఎక్సలెన్స్‌ అవార్డుకు ఎంపికైంది. శనివారం న్యూఢిల్లీలో జరిగే జాతీయ …

బోరుబావిలో పడిన అజిత్‌ మృతి

కరీంనగర్‌: ప్రమాదవశాత్తు ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. కరీంనగర్‌ జిల్లా మల్హార్‌ మండలంలోని పల్లెంకుంటలో  ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అధికారులు 108 వైద్య బృందం ఘటనాస్థలానికి …

చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుంది : శ్రీధర్‌బాబు

కరీంనగర్‌: తెలంగాణపై ఈ నెల 28న ఢిల్లీలో జరగనున్న అఖిలపక్షభేటీలో చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలియజేశారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీల నుంచి ఒక్కరినే …

ఇసుక రీచ్‌లను పరిశీలించిన అధికీరులు.

కోహెడ: మండలం మొయతుమ్మెద వాగు ప్రవహించే తంగెళ్లపెల్లి, పోరెడ్డి పల్లిలో ఇసుక రీచ్‌లను ఇరిడేష్‌న్‌ డిఈవిజయరాజు, డీఎల్‌పీఓ మహమూద్‌, ఆర్‌ డబ్ల్యుఎన్‌ డీఈ ఉప్పలయ్య ఏడి మోహన్రావు …

తెదేపా నాయకుల పాదయాత్ర

ధర్మారం : తెదేపా అధినుత చంద్రబాబు చేస్తున్న వస్తున్నా మాకోసం పాదయాత్రకు సంఘీభావంగా తెదేపా నాయకులు ధర్మారం మండలంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. నర్సింగాపూర్‌నుంచి ధర్మారం వరకు …

మార్పు కార్యక్రమంపై సమీక్ష

ధర్మారం : మండలంలోని గోపాల్రావుపేటలో మార్పు కార్యక్రమంపై జిల్లా అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య అరోగ్య, ఇందిరా క్రాంతిపథం, అర్‌ డబ్ల్యుఎన్‌, పంచాయతీ రాజ్‌, ఐసీడీఎన్‌ …

బహుళ అంతస్తుల భవనాలను పరిశీలించిన టీపీఓ

కరీంనగర్‌ :మండలం రేకుర్తి గ్రామపంచాయలీ పరిధిలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న బహుళ అందస్తుల భవానాలను ఈరోజు టీపీఓ తనికీచేశారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం జరుగుతోందని జిల్లా కలెక్టర్‌, …

ఏసీబీకి చిక్కిన అల్గూనూర్‌ వీఆర్వో

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అల్గూనూర్‌ వీఆర్వో  శ్రీనివాస్‌ 7000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడు.