కరీంనగర్

9వ రోజుకు చేరిన సిరిసిల్ల నేతన్నల దీక్ష

కరీంనగర్‌: సిరిసిల్ల పవర్‌ లూమ్‌ కార్మికుల సమ్మె ఇవాళ్టికి తొమ్మిదవ రోజుకు చేరింది. కూలీ ఒప్పందం కాలపరిమితి ముగిసినా యాజమాన్యలు పట్టించుకోక పోవడంతో వారు సమ్మెకు దిగారు. …

నర్సింగ్‌ కాలేజీకి 3.37 కోట్లు నిధులు మంజూరు

కరీంనగర్‌, డిసెంబర్‌ 2 : జిల్లాలో జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైపరీ స్కూల్‌ నర్సింగ్‌ కాలేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 3.37 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు కరీంనగర్‌ …

డిఎస్సీ-2012లో 761మందిని ఎంపిక

కరీంనగర్‌, డిసెంబర్‌ 1 : డిఎస్సీ-2012లో ఎంపికైన అభ్యర్థుల జాబితా సి.డి.ని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ శనివారం కలెక్టర్‌క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా …

అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

కరీంనగర్‌: రామగుండం మండలం లింగాపూర్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. 50 ఇసుక ట్రాక్టర్లను అధికారులు సీజ్‌ చేశారు.

ప్రాజెక్టు పనులను అడ్డుకున్న గ్రామస్థులు

కరీంనగర్‌, డిసెంబర్‌ 1 : ఎల్లంపల్లి-చేవెళ్ల ప్రాజెక్టు పనుల్లో భూములు కోల్పోయిన గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వ పనులను తమ పొలాల గుండ …

ఎయిడ్స్‌పై అవగాహణ ర్యాలీ

హుస్నాబాద్‌ : ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరింగుకోని హుస్నాబాద్‌ పట్టణంతోపాటు మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఎయిడ్స్‌ పై అవగాహన ర్యాలీని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సెయింట్‌ …

ప్రాణహిత-చేవెళ్ల పైవ్‌లైన్‌ పనుల అడ్డగింత

రామగుండం:ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైవ్‌లైన్‌ నిర్మాణ పనులను మండలంలోని కుక్కలగూడు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తవ్వుతున్న పైవ్‌లైవ్‌ పనుల చేపడుతున్న ప్రాంతం వద్ద ఆందోళనకు …

గ్రానైట్‌ లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

గంగాధర : మండలంలోని కాశిరెడిపల్లి గ్రామంలో గ్రానైట్‌ క్వారీ నుంచి అధికబరువుతో గ్రానైట్‌ రవాణా చేస్తున్నారని బొమ్మకంటిపల్లి గ్రాస్థులు శనివారం గ్రానైట్‌ లారీలను అడ్డుకున్నారు, గ్రానైట్‌ లారీల …

నేత కార్మికుల సమస్యలపై కేటీఆర్‌ చర్చలు

కరీంనగర్‌: తమకు కూలీలు పెంచాలంటూ సిరిసిల్ల నేతన్నలు పోరుబాట పట్టి ఇవాళ్టికి ఐదు రోజులైంది. పాలిస్టర్‌ నేత కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల …

ఏసీబీకి చిక్కిన నారాయణపూర్‌ వీఆర్వో

గంగాధర: మండలంలోని నారాయణపూర్‌, నాగిరెడ్డిపూర్‌ గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న వీఆర్వో నారాయణ ఒక రైతు నుండి 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.