కరీంనగర్

వేములవాడ బిఎస్పి ఆశీర్వాద సభలో అపశ్రుతి..

కొందరికి స్వలగాయలు.. -వేములవాడ బీఎస్పీ పార్టీ ఆశీర్వాద సభ వద్ద అపశృతి -ఒకేసారి గాలి రావడంతో కూలిన టెంటులు కుప్పకూలడంతో పరుగులు తీసిన ప్రజలు -కొండాపూర్ గ్రామానికి …

 బీజేపీకి తుల ఉమ రాజీనామా..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారని తెలుస్తోంది. వేములవాడ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి …

బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లతో తెలంగాణకు నష్టం

` ఈ రెండు పార్టీలలో  ఏది గెలిచినా  ఉపఎన్నికలు గ్యారెంటీ ` సిరిసిల్ల ప్రచారంలో   బండి సంజయ్‌ రాజన్న సిరిసిల్ల బ్యూరో(జనంసాక్షి):బిఆర్‌ఎస్‌ గెలిచిన కాంగ్రెస్‌ గెలిచిన …

24 కరెంటును వ్యతిరేకిస్తారా?

కాంగ్రెస్‌ డిపాజిట్లు గల్లంతు చేయండి : కేసీఆర్‌ పిలుపు ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న ఆ పార్టీకే పాతరేయాలి మంథనిలో పుట్ట మధును గెలిపిస్తే 1000 కోట్లు మంజూరు …

రేవంత్‌ రెడ్డి కంటే కేసీఆరే మంచోడు: ` జేపీ ఎంపీ అర్వింద్‌

జగిత్యాల(జనంసాక్షి): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా …

ఫ్లాష్.. ఫ్లాష్.. చెన్నూరులో కాంగ్రెస్ కు షాక్

డాక్టర్ రాజ రమేష్ రాజీనామా టికెట్ రానందుకు చెన్నూరులో కాంగ్రెస్ కు రాజీనామా మంచిర్యాల : చెన్నూర్ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ డాక్టర్ …

మేడిగడ్డను సందర్శించిన రాహుల్‌

` ఇందుకు కేసీఆర్‌దే భాద్యత ` సొంత డిజైన్లతో ప్రాజెక్టుల డొల్లతనం ` ఇంజనీర్లు రూపకల్పన లేక ప్రమాదానికి కారణం ` లక్షకోట్లు ఖర్చు చేసివుంటే నాసిరకం …

జర్నలిస్టు రవీంద్రను నిర్భంధించిన కేసులో కరీంనగర్‌ సీపీపై ఈసీ కొరడా

` బదిలీ వేటు ` సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు ` పలు ఫిర్యాదుల కారణంగా కరీంనగర్‌ కలెక్టర్‌పైనా చర్యలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 27 (జనంసాక్షి):జనంసాక్షి తెలుగు దినపత్రిక …

జర్నలిస్టును నిర్బంధించిన కేసులో కరీంనగర్‌ సీపీ బదిలీ

హైదరాబాద్‌ : జనంసాక్షి కరీంనగర్‌ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్‌ పాత్రికేయులు పీఎస్‌ రవీంద్రను అక్రమంగా నిర్బంధించిన కేసులో ఈసీ కొరఢా జులుపించింది. ఈ మేరకు కరీంనగర్‌ పోలీస్‌ …

మేడిగడ్డపై నిపుణుల కమిటీ

` బ్యారేజ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం ` ఇంజనీర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు మహదేవ్‌పూర్‌(జనంసాక్షి):కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ కుంగిన నేపథ్యంలో అక్కడ కేంద్ర బృందం …