కరీంనగర్

డయాలసిస్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

జనంసాక్షి/ రేగోడు సెప్టెంబర్ 20 మండల కేంద్రమైన రేగోడు గ్రామానికి చెందిన మెతుకు దత్తు భార్య వాణి సుమారు గత రెండు సంవత్సరాలుగా రెండు కిడ్నీలు చెడిపోయి. …

దోపిడి దొంగల పార్టీలను భూస్థాపితం చేద్దాం

*భూమికోసం భుక్తి కోసమే పోరాటం *గడిలా పాలన బద్దలు కొడుతాం *మునుగోడు గడ్డపై నీలి జెండా ఎగురవేస్తాం *చట్టం అందరికీ ఒకే తీరుగా ఉండాలి ఉండాలి *బీఎస్పీ …

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

హుజూర్ నగర్ సెప్టెంబర్ 20 (జనం సాక్షి): హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో హుజూర్ నగర్ పట్టణంలోని ఏడోవార్డుకు చెందిన వేముల జ్యోతి హాస్పటల్ …

డాక్టర్ శేఖర్ రెడ్డి కి 11వసారి గోల్డ్ మెడల్.. ప్రశంసా పత్రం

    ప్రముఖ వైద్యుల ప్రశంసలు మన్నెనలు పొందిన శేఖర్ రెడ్డి మిర్యాలగూడ, జనం సాక్షి కరీంనగర్ జిల్లా కేంద్రం శివారు లోగల నుగునూరులో ప్రతిమ మెడికల్ …

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతాం

డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ కురవి సెప్టెంబర్ 20 (జనం సాక్షి న్యూస్) మునుగోడు ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుదామని …

మునుగోడు గౌడ భవనం ప్రారంభించిన

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడు మునుగోడుసెప్టెంబర్20(జనంసాక్షి): మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గౌడ కులసంఘ భవనాన్ని ప్రారంభించిన భువనగిరి మాజీఎంపీ బూర నర్సయ్యగౌడ్.మంగళవారం మండల కేంద్రంలో …

నచ్చిన పత్రికల్లో సమస్యలపై వార్తలు రాకపోతే అంతా సుభిక్షమేనా…?

వెలుగులోకి తెచ్చిన వాస్తవాలపై చిన్నా, పెద్ద పత్రికల పేరుతో చర్యలు శూన్యం మీడియా రంగంపై వివక్షతను చూపుతున్న అధికారులు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కమిటి …

మంత్రి సత్యవతి ని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.

ములుగు బ్యూరో,సెప్టెంబర్20(జనం సాక్షి):- మంగళవారం రోజున ములుగు జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ ను ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్  ఆధ్వర్యంలో …

ములుగు జిల్లాలో అటవీ సంపదను సంరక్షించాలి.

పోడు రైతు అర్హులకు పట్టాలు అందించుటకు అటవీ,రెవెన్యూ,పోలీస్ శాఖలు సమన్వయంతో త్వరితగతిన చర్యలు  తీసుకోవాలి… రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. …

గ్రీన్ ఫీల్డ్ స్టేడియం నిర్మాణం పనుల శంకుస్థాపన…

ఏరియా ఆసుపత్రి ఔషధ గిడ్డంగి గోధాం  భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి ములుగు బ్యూరో,సెప్టెంబర్20(జనం సాక్షి):- మంగళవారం ములుగు …