ఆదిలాబాద్

గాయాలపాలయ్యిన వ్యక్తిని పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన జాదవ్ రమేష్ కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ జరిగి గాయాలపాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం …

బిజెపిలో చేరిన గంగుల రాజేశ్వర్…

ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా, బిజెపి ఎం.పి,రాష్ట్రా చిప్ బండిసంజయ్ తాలూకాలోని కుంటాల మండలం లి0బ(బి) గ్రామం మీదుగా పాదయాత్ర  కొనసాగగా, గ్రామానికి చెందినటువంటి గంగుల …

కేజీబీవీ విద్యార్థినికి మెడికల్ లో సీటు

కేజీబీవీ నిర్మల్ అర్బన్ లో చదివిన రాథోడ్ శిల్ప అనే విద్యార్థినికి TRR  సంగారెడ్డి మెడికల్ కాలేజీలో MBBS సీటు లభించింది .  కుమారి శిల్పను కలెక్టర్ …

బొందిడి గ్రామస్తులు ఎస్ఐ సాయన్నకు సన్మానం

శాంతి భద్రత పరిరక్షణకు ప్రతిఒక్కరు కృషి చేయాలని మండల స్థానిక ఎస్ఐ సాయన్న అన్నారు.ఇటీవల నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సాయన్న శుక్రవారం రోజున మండలంలోని బొందిడి …

డా.బి ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం నమూనా చిత్రాన్ని విడుదల చేసిన మంత్రి*

నిర్మల్ నియోజకవర్గం  సారంగపూర్ మండలం లో చించోలి బి చౌరస్తా లో నూతనంగా  ఏర్పాటు చేయనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం నమూనా చిత్రపటాన్ని …

రేపే బౌద్ధ మహాసభ సర్వసభ్య సమావేశం

ఆదివారము    ఉధయం 11:00  గం లకు నిర్మల్ బుధ్ధవిహర్ సోఫినగర్ లో భారతీయ భౌధ్ధమహసభ నిర్మల్ జిల్లా సర్వసభ్య  సమావేశము నిర్వహించడం జరుగుతుందని మహాసభ ప్రధాన …

*భాగ్యనగర్ ప్రాంతాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్*

నిర్మల్ పట్టణంలోని. భాగ్యనగర్ కాలనీలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్.గండ్రత్ ఈశ్వర్  పర్యటించారు.వార్డు అంతటా కాలి నడకన తిరుగుతూ కాలనీవాసులకి పలు సమస్యలను ఆడిగితెలుసుకున్నారు.పారిశుద్ధ్య పనుల దృష్ట్యా రోడ్డు …

యువత తమ ఓటు హక్కును నమోదుచేసుకోవాలి-తహసీల్దార్ పవన్ చంద్ర.

భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచనల మేరకు యువకులు విద్యార్థిని విద్యార్థులు17సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరు18 ఏళ్లు నిండడాని ముందే తమ పేర్లను …

బైంసాకుచేరిన కిరణ్ సెత్ సైకిల్ యాత్ర.

కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్రను ప్రారంభించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత,ఐఐటి ప్రొఫెసర్,స్పైక్ మసయ్ ఫౌండర్ కిరణ్ సేత్ నేడు బైంసాకు చేరుకున్నారు.సామాన్యంగా బ్రతుకు గొప్పగాఆలోచించు అనె …

ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ  ఎందరో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సహాయ సహకారం చేస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులు పేదరికం, ఆర్థిక …