ఆదిలాబాద్

గూడెంలో కార్తీక శోభతో ముస్తాబైన ఆలయం

దండేపల్లి రెండో అన్నవరంగా ప్రఖ్యాతి గాంచిన గేడెంలోని శ్రీసత్య నారాయణ స్వామి దేవస్థానం తెలంగాణకే తలమానికంగా నిలిచింది దినదినాభివృద్థి చెందుతూ దేవస్తానం భక్తుల ఆదరణ పొందుతోంది తెలంగాణలో …

పాఠశాల కంప్యూటర్లు చోరీ

తిర్యాణి : మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో రెండు కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. నిన్న రాత్రి వీటిని దొంగలు అపహరించినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రకాశ్‌ తెలిపారు. పోలీసులు కేసు …

హనుమాన్‌ భక్తుల మహ పాదయాత్ర

కాగజ్‌నగర్‌ : హనుమాన్‌ భక్తుల మహపాదయాత్ర ఈ తెల్లవారుజామున ప్రారంభమైంది. కాగజ్‌నగర్‌ నుంచి సిర్పూర్‌టీ టోంకిని హన్‌మాన్‌ మందిరం వరకు 12 కి.మీ మేర భక్తులు యాత్ర …

1,058కి చేరిన దీక్షలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 : ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామని ఐకాసా నేత అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలెదీక్షలు సోమవారంనాటి 1,058వ …

సంక్షేమాన్ని మరిచాయి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 :కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఆరోపించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే టిడిపి అధినేత చంద్రబాబు …

స్వామి వివేకానంద బోధనలు స్మరణీయం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 : స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆయన బోధనలను గ్రామగ్రామానికి తీసుకెళ్ళేందుకు కార్యక్రమాన్ని రూపొందించామని వివేకానంద ఉత్సవ సమితి …

2న కేంద్ర మంత్రి ఉపముఖ్యమంత్రి రాక

2న కేంద్ర మంత్రి ఉపముఖ్యమంత్రి రాక ఉట్నూరు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి బలరాం నాయక్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహు డిసెంబరు 2వ తేదీన ఉట్నూరుకు …

జాతర్లలో మనగుడి కార్యక్రమం

బజార్‌ : తితిదే ఆధ్వర్యంలో మండలంలోని జాతర్ల గ్రామంలో గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో గ్రామస్థులు మనగుడి  కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆసందర్భంగా తితిదే …

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే సమస్యలు పరిష్కారం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 24  తెలంగాణకు విముక్తి లభించినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఐకాస నేతలు అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో  నిర్వహిస్తున్న రిలే దీక్షలు …

తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 24 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని చేపట్టనున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాంనాథ్‌ …