ఆదిలాబాద్

17న కానిస్టేబుళ్ల రాత పరీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : జిల్లాలోని పోలిస్‌ శాఖలో కానిస్టేబుళ్ల ఉద్యోగుల కోసం ఈ నెల 17న నిర్వహించే రాత పరీక్షకు జిల్లా పోలీస్‌ శాఖ అధికారులు …

ప్రత్యేక విజిలెన్స్‌ ద్వారానే రైతుల సమస్యలు పరిష్కారం

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక విజిలెన్స్‌ను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ …

23, 24 తేదీల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ను ఈ నెల 23న చేపట్టనున్నట్లు ఆ సంస్థ పిఓ …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మామడ, నిర్మల్‌ మంచిర్యాల ప్రధాన రహదారిలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంచోటుచేసుకుంది. లారీ ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్డరు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నిర్మల్‌కు …

మద్యం దుకాణాలు తనికీ

కాగజ్‌నగర్‌. పట్టణంలో మద్యం దుకాణాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జిల్లా బృందం ఎస్సైలు రాములు, రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో తనికీలు నిర్వహించారు. ఈ తనికీలు ఏ దుకాణంపైనా కేసు నమోదు చేయలేదు.

విద్యార్ధుల కోసం గ్రామల్లోకి ఉపాధ్యాయులు

ఇంద్రవెల్లి (ఆదిలాబాద్‌). విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు రోజులు గడిచినా, గిరిజన ఆశ్రమపాఠశాలకు విద్యార్థులు హజరు కాలేరు. దీంతో ఉపాధ్యాయులు గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులకు తీసుకొస్తున్నారు. చిన్నారుల చదువు …

బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

బాసర. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని ఈ తెల్లవారుజామున జిల్లా ఇంఛార్జి మంత్రి బస్యరాజ్‌ సారయ్య కుటుంబసభ్యులతో కలిని దర్శించుకున్నారు. అలర ఆధికారుతో పూర్ణకుభంతో అయనకు …

వ్యదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వాంకిడి; గ్రామాల్లో వ్యాదుల ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి గట్టయ్య తెలిపారు. మండల పరిషత్తు కార్యాలమంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, …

రోషిణి డిగ్రీ కళాశాల

మంథనిరూరల్‌  జూన్‌ 13 (జనంసాక్షి): రోషిణి డిగ్రీ కళాశాల మంథని విద్యార్థులు డిగ్రీ వర్షిక ఫలితాల్లో అత్యత్తుమ ఫలితాలు సాధించారు. కాకతీయ యూనివర్శిటి వర్శిక ఫలితాల్లో మంథనిలోని …

892వ రోజుకు చేరిన రిలే దీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): ప్రజల నిర్ణయానికి కట్టుబడి కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రక టించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని ఐకాస నేతలు శ్రీధర్‌, దామోదర్‌ …

తాజావార్తలు