గాంధీపార్కు నిర్మల్: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి చంద్రకుమార్ శుక్రవారం సాయంత్రం నిర్మల్ రానున్నారు. రెండురోజుల పాటు పట్టణంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 22 న …
బాసర:. దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్యక్షులు కమలానంద భారతి ఆద్వర్యంలో ఏడుగురు పీఠాధిపతులు బాసర సరస్వతీ అమ్మవారిని ఈరోజు ఉదయం దర్శించుకున్నారు ఆలయ ఆధికారులు వారికి పూర్ణ …
నిర్మల్: పట్టణంలోని ఆద్గాంలో గురువారం ఉదయం సీమభారతి అనే మహిళ మెడలోంచి కెండు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ సిబ్బంది అని చెప్పి …
నిర్మల్: ఈనెల 22 నుంచి 24 వరకు నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లకు చెందిన పలువురు పీడీఎస్యూ నాయకులు ఈరోజు తరలివెళ్లారు. …
హజరుకానున్న 8701 మంది విద్యార్థులు ఆదిలాబాద్: పదో తరగతి ఆడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. …
బోథ్: పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగే క్రమంలో ఇన్విజిలేటర్లు, కేంద్రం ఇన్ఛార్జిలు మాన్కాపీయింగ్కు ప్రోత్సయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాదికారి అక్రముల్లా ఖాన్ హెచ్చరించారు. మండల …
మామడ: మామడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ సుభద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో మందుల అందుబాటు, రోగులకు అందుతున్న …
బజార్ హత్నుర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖాధికారి ఆక్రముల్లా ఖాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల గైర్హాజరు, పదో తరగతి …