ఆదిలాబాద్

వీఆర్ఏలు హామీల అమలే లక్ష్యం

డోర్నకల్ ప్రతినిధి అక్టోబర్ 10 (జనం సాక్షి): రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ కమిటీ పిలుపుమేరకు నరసింహుల పేట మండల కేంద్రాలలో ఉదయం 10 గంటల నుండి 12గంటల …

*గుర్తు తెలియని మృతదేహం వరద కెనాల్ లో లభ్యం*

బాల్కొండ అక్టోబర్ 10 ( జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామ శివారు లోని వరద కెనాల్ లో గుర్తు తెలియని …

వికలాంగుల సమస్యల పై ప్రత్యేక ప్రజావాణి నిర్వహించాలి

(ఈవినింగ్ న్యూస్ జహీరాబాద్ ) వికలాంగుల సమస్యల పైన ప్రతినెలలో ఒక రోజు  ప్రజావాణి  ఏర్పాటు చేయాలి అని  వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సింలు …

వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవు డాక్టర్ రాజకుమారి

మహాముత్తారం అక్టోబర్10( జనం సాక్షి) ఈ వర్షాకాలంలో వైరల్ ఫీవర్ రాకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే రోగాలు మన దరిచేరవని డాక్టర్ …

కాస్లాబాద్ లో పోడు భూముల సర్వే

జుక్కల్, అక్టోబర్ 10, (జనం సాక్షి), కామారెడ్డిజిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాస్లాబాద్ గ్రామంలో సోమవారం అటవీ, రెవిన్యూ అధికారులు సోమవారం పోడు భూముల సర్వే …

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పుట్టినరోజు వేడుకలు

తిరుమలగిరి (సాగర్), అక్టోబరు 10 (జనంసాక్షి): మండల కేంద్రంలో సోమవారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పుట్టినరోజు వేడుకలను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిడిగం నాగయ్య …

తహసీల్దార్ కార్యాలయం దిగ్బంధం చేసిన విఆర్ఏలు.

బెల్లంపల్లి, అక్టోబర్10, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు. గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం …

నూతన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేత

చౌడాపూర్,అక్టోబర్ 10( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పెన్షన్లను భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన చౌడాపూర్ మండల నాయకులు నూతన …

భారత కరెన్సీ పై అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించాలి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు బాటలు వేసిన ఘనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు జనం సాక్షి, చెన్నారావుపేట …

ఖానాపురం లో దొంగల బీభత్సం

తాళాలు పగులకొట్టి ఇంట్లో చోరీ, * బంగారంఅపహరణ, * సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,క్లూస్ టీం, ఖానాపురం జనం సాక్షి మండల కేంద్రములో దొంగలుబీభత్సం సృష్టించారు.తాళాలు పగలగొట్టి …

తాజావార్తలు