కరీంనగర్

మావోల కదలికలపై.. నిఘా పెట్టాం

– డీజీపీ మహేందర్‌రెడ్డి కరీంనగర్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టాలరని, తెలంగాణలోకి చొరబడే అవకాశమే లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన …

లక్ష మెజార్టీతో కెసిఆర్‌ను గెలిపిద్దాం

మరింత అభివృద్ది జరగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి మహాకూటమి నేతలను నమ్మొద్దు గ్రామాల్లో ప్రచారం ఉధృతం చేసిన హరీష్‌ రావు సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఈసారి మళ్లీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారిని …

దళిత బిడ్డననే నాపై కేసీఆర్‌ వివక్ష

– 18ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నా – టికెట్‌ పై స్పష్టత ఇవ్వకుండా తనను మనోవేదనకు గురిచేస్తున్నారు – తనపై ఫిర్యాదు చేసిన వారికి టికెట్‌ ఇస్తే సహించేది …

దళిత బిడ్డపై ఇంత నిరాదరణా?: బోడిగశోభ

కరీంనగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): చొప్పదండి నుంచి వెనక్కి తగ్గేది లేదని, తప్పకుఏండా ఇక్కడినుంచే పోటీ చేస్తానని టిఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ అన్నారు. తనపై పితూరీలు చెప్పిన …

కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతు పథకాలకు మంగళం

అన్ని కార్యాక్రమాలు ఆగిపోతాయన్న మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): మహాకూటమికి అధికారం కట్టబెడితే మొట్ట మొదట నష్టపోయేది రైతులేనని దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. …

ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు

ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతుల సౌకర్యార్ధం ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాలతో పండించిన పంటలకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తుందని …

తెలంగాణపై ఇంకా ఆగని కుట్రలు: రామలింగారెడ్డి

  సిద్దిపేట,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న తెలంగాణను అణచి వేయడానికి మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్థి రామలింగారెడ్డి అన్నారు. మహాకూటమి లక్ష్యం కూడా ఇదేనన్నారు. …

కూటమి మాటలను నమ్మి..  తెలంగాణను ఆగం చెయ్యొద్దు

– కూటమి గెలిస్తే ఢిల్లీ, ఏపీల నుంచి పాలన – కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కాంగ్రెసోళ్లు 200కేసులు వేశారు – విద్యుత్‌ అడిగితే రైతులను కాల్చిచంపిన చరిత్ర …

ధాన్యం సేకరణలో తొలగని సమస్యలు

  కరీంనగర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): భారీగా ధాన్యం దిగుబడి రావడంతో సేకరణలో ఇబ్బందులు అదేస్థాయిలో ఉన్నాయి. ధాన్యం రైతులంతా ప్రభుత్వ సంస్థకే విక్రయించనుండటం, అధిక దిగుబడి, తూకం వేసిన బస్తాల …

పథకాల అమలులో ఆదేశాలు బేఖాతరు

ఎన్నికల కాలం కావడంతో పట్టించుకోని వైనం రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): రాజన్నసిరిసిల్ల జిల్లాలో కార్మికులు, వలసలతో పేదరికంతో సతమతమవుతున్న వారే అధికంగా ఉంటారు. మంత్రి కెటిఆర్‌ పదేపదే హెచ్చరిస్తున్నా, …