కరీంనగర్

కోడేరు మండల వ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 02 కోడేరు మండల పరిధిలోని మైలారం రాజాపురం మరియు అన్ని గ్రామాలలో భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన మహాత్మా …

*బాల్కొండ మండల ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు*

బాల్కొండ అక్టోబర్ 2 (జనం సాక్షి )నిజామాబాదద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో హై స్కూల్ గ్రౌండ్ వద్ద మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా బాల్కొండ మండల …

మహాత్మా గాంధీ జయంతి వేడుకలు-గాంధారి

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 02 గాంధారి మండల కేంద్రంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా …

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మునికి ఘన నివాళులు*

బయ్యారం, అక్టోబర్2(జనంసాక్షి): బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మ గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు కంబాల …

బీరువా తాళం పగలగొట్టి వెండి, నగదు దోచుకెళ్లిన గుర్తు తెలియని దొంగలు

హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): గుర్తు తెలియని దొంగలు నగదు వెండి దోచుకెళ్ళారని హుజూర్ నగర్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే హుజూర్ …

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం హర్షనీయం.

టిఆర్ఎస్ మండల యువ నాయకులు బోడ మురళి నాయక్ జనంసాక్షి, చెన్నరావు పేట గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం హర్షనీయమని, టిఆర్ఎస్ మండల యువ …

నిట్ లో 3వ ర్యాంకు సాధించిన టాక్లి విద్యార్థి గంగులే రిషికేషను ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు..

సరస్వతి పుత్రుడనీ అభినందించిన బాసర మండల ప్రజలు…. బాసర, అక్టోబర్ 01(జనంసాక్షీ) నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రమైన టాక్లీ గ్రామానికి చెందిన గంగూలీ రుషికేశ్ ఇటీవలే …

హుజూర్ నగర్ లో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం- పాల్గొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): హుజూర్‌నగర్ మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి నల్గొండ ఎంపి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ముఖ్య …

*ముఖ్యమంత్రికి కె సి ఆర్ కు ఘన స్వాగతం పలికిన కొడకండ్ల మండల టి ఆర్ యస్ నాయకులు*

కొడకండ్ల, అక్టోబర్ 01 ( జనంసాక్షి )  తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యర్థన …

అడవి ప్రాంతంలో కెమెరాలు అమర్చన ఫారెస్ట్ అధికారి అంజలి

ముస్తాబాద్ అక్టోబర్ 1 జనం సాక్షి ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామంలో ఉదయం రైతులు అడవి అనుకుని ఉన్న పొలాల రైతులకు లింగన్నపేటకు వెళ్లే రహదారులులో  వెళ్లే …