కరీంనగర్

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 16 (జనం సాక్షి): లోక్ అదాలత్ ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ శుక్రవారం తెలిపారు. …

జాతీయ సమైక్యత సమగ్రతను చాటిన భారీ ర్యాలీ.

చరిత్రను గుర్తుకు తెచ్చిన సాంస్కృతిక ఆటపాటలు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ సంస్థాన రాజ్యాన్ని భారతదేశంలో కలిపిన రోజు సెప్టెంబర్ 17 అని వక్తల ప్రసంగం. ములుగు …

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ శ్రావణ్ కు పురస్కారం

ములుగు బ్యూరో,సెప్టెంబర్16(జనం సాక్షి):- లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ శ్రావణ్ కు పురస్కారం లయన్స్ క్లబ్ హన్మకొండ వారి ఆధ్వర్యంలో ఆయా వృత్తులలో ప్రతిభావంతులైన వారికి మేమొంటో …

కదం తొక్కిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ

జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన హుజూర్ నగర్ – ఆద్యంతం జాతీయ సమైక్యత, సమగ్రతతో ఉర్రుతలూగిన ర్యాలీ – జాతీయజెండాలు చేతబూని కదం తొక్కిన తెలంగాణ సమాజం …

చరిత్ర హీనుడు ప్రకాశ్ రెడ్డి

బేషరతుగా క్షమాపణలు చెప్పాలి జగదేవ్ పూర్, సెప్టెంబర్ 16 (జనంసాక్షి): భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణా పోరాట వీరవనిత చాకలి …

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ భారీర్యాలీ.

నెరడిగొండసెప్టెంబర్16(జనం సాక్షి:) తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్రోత్సవ వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జిల్లా ఉన్నతాధికారులు వివిధ శాఖ …

జహీరాబాద్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

జహీరాబాద్ సెప్టెంబర్ 17 (జనంసాక్షి ) తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు బి.ఆర్ అంబేద్కర్  పేరును నిర్ణయించినందుకు జహీరాబాద్ నియోజకవర్గ దలిత నాయకులు  ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి …

కూడళ్ళను సుందగా తీర్చి దిద్దాలి

గణేష్ నగర్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలన * మంత్రి గంగుల, మేయర్ సునీల్ కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ …

ఎల్ఐసి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏజెంట్ల గేటు ధర్నా

దంతాలపల్లి సెప్టెంబర్ 16 జనం సాక్షి భారతీయ జీవిత భీమా (ఎల్ఐసి) పాలసీదారుల, ఏజెంట్ల ప్రయోజనాలను కాపాడాలంటూ నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం …

జిల్లా ఏర్పాటు విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా:- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమ విషయాన్ని సమయ,సందర్భాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకెళ్తానని తెలంగాణ రాష్ట్ర శాసన …