కామారెడ్డి

మునుగోడు లో మోత్కూరు టీఆర్ఎస్ నాయకుల ప్రచారం

మోత్కూరు అక్టోబర్ 12 జనంసాక్షి : మునుగోడు నియోజకవర్గం లోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డి గూడెం గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మోత్కూరు టీఆర్ఎస్ …

నూతన వార్డ్ కమిటీ ఎన్నిక

ఎల్లారెడ్డి 12 అక్టోబర్ జనంసాక్షి (టౌన్) ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్ హరిజనవాడ నూతన వార్డు కమిటీ ఎన్నిక లో వార్డ్ కమిటీ అధ్యక్షులుగా …

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

కొన్నె సర్పంచ్ వేముల వెంకటేష్ గౌడ్… బచ్చన్నపేట అక్టోబర్ 12 (జనం సాక్షి ) సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని మండల లోని కొన్నె …

నీటి గుంతలో పడి వ్యక్తి మృతి.

పంచనామా నిర్వహిస్తున్న ఎస్సై రాజశేఖర్. నెన్నెల, అక్టోబర్ 12, (జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలో బుధవారం నీటి గుంతలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందాడని …

బలమైన రాజకీయ శక్తిగా కాంగ్రెస్ ను మారుస్తాం

మండల యువజన అధ్యక్షుడుగా శ్రీనివాస్ శివ్వంపేట అక్టోబర్ 12 జనంసాక్షి : మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన మన్నే శ్రీనివాస్ …

కార్పొరేట్ వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఊతమిస్తుంది

శివ్వంపేట అక్టోబర్ 12 జనంసాక్షి : వివిధ కారణాలవల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి వారిని ఆదుకుంటూ ఊతమిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి …

రైతు భీమా నామిని పత్రాల సేకరణ

కుబీర్ (జనం సాక్షి ); కుబీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలో ఆవుల సాయవ్వ మహిళా రైతు ఇటీవల ఆకస్మాతుగా మరణించారు. నామిని తన కుమారుడైన ఆవుల …

క్రీడా మైదానాలు.. పశువులకు సేద ప్రాంతాలు..

డోర్నకల్ అక్టోబర్ 12 జనం సాక్షి పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిలోని నైపుణ్యాలను వెలికితీసి క్రీడల్లో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆట మైదానాలు ఏర్పాటు …

ఘనంగా ఆర్టిఐ 18వ వార్షికోత్సవం

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 12 గాంధారి మండలంలోని బుధవారం  హ్యూమన్ రైట్స్ నేటికీ 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో …

ఆర్కె వన్ ఎ గని, ఆర్కే ఓసిపీని కొనసాగించాలి

టీబీజీకేఎస్ అలసత్వం వల్లనే గనుల మూసివేత రామకృష్ణాపూర్ , (జనంసాక్షి): మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కే వన్ ఏ గని సమీపంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ …