ఖమ్మం

గిరిజన గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం

సమస్యల పరిష్కారం చేస్తామని హావిూలు భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఏజెన్సీ గ్రామాల్లో అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. పోలీసుల సహాయంతో ముందుకు వెళుతున్నారు. గిరిజనుల సమస్యలపై …

ఖమ్మం జిల్లాలో ప్ర‌చారం

బిజెపి అభ్యర్తికి మద్దతుగా పరిపూర్ణానంద ప్రచారం ఖమ్మం,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారంలో అభ్యర్థులు జోరు పెంచారు. ఊరూరా తిరుగుతూ ప్రచారం చేపట్టారు. భధ్రాధ్రికొత్తగూడెం జిల్లా …

పాలేరును కోనసీమను మించి అభివృద్ది చేస్తా

సీతారామ ప్రాజెక్టుతో చెరువులను నింపుతా ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ది పాలేరు ప్రచారంలో మంత్రి తుమ్మల ఖమ్మం,నవంబర్‌26(జ‌నంసాక్షి): పాలేరులో మిగిలిపోయిన చెరువుకు ఈ దఫా నీళ్లు ఇస్తమని …

28న ఖమ్మంలో ఉమ్మడి నేతల సభ

కూటమి అభ్యర్థులను గెలిపించాలి: భట్టి ఖమ్మం,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 28న జరిగే బహిరంగ సభ వేదికను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత …

ఖమ్మం సభకు దేశవ్యాప్త ప్రాధాన్యం

– 28న ఖమ్మంలో జరిగే సభలో రాహుల్‌, చంద్రబాబు పాల్గొంటారు – మతతత్వ బీజేపీని తరిమేందుకు శంఖారావం పూరిస్తారు – ప్రజాకూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నాం – ప్రజలంతా …

ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు షాక్‌..!

– పార్టీకి రాజీనామా చేయనున్న బుడాన్‌ బేగ్‌! – అధిష్ఠానం వ్యవహారశైలిపై అసంతృప్తి – టీడీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధం – చంద్రబాబు పర్యటన సమయంలో పార్టీలో …

బంజరాల వన సమారాధన

బంజర సంప్రదాయాన్ని కాపాడుకుందం కారేపల్లి: బంజరాల వన సమారాధాన కార్యక్రమాన్ని ఆదివారం కారేపల్లిలోని శ్రీకవిత ఇంజనీరింగ్‌ కళాశాల మామిడి తోటలో నిర్వహించారు. సమారాధనకు మండలంలోని అధికంగా బంజరా …

ఇంటింట ప్రచారం చేపట్టిన సీపీఐ అభ్యర్ధి విజయబాయి

అండగా నిలుస్తున్న టీడీపీ కారేపల్లి: సీపీఐ అభ్యర్ధి బానోత్‌ విజయబాయి ఆదివారం కారేపల్లి మండలంలో ఇంటింట ప్రచారాన్ని చేపట్టింది. కారేపల్లి, బీక్యాతండా, సూర్యాతండా, భాగ్యనగర్‌తండా, గుట్టకిందిగుంపు, అప్పాయిగూడెం …

వీరభద్రం విజయానికి గ్రామాల్లో ప్రచారం

కారేపల్లి: వైరా నియోజవర్గ సీపీఐ(ఎం) అభ్యర్ధి భూక్యావీరభధ్రంనాయక్‌ విజయాన్ని కాంక్షిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఎర్రబోడు, మాణిక్యారం, కోయగుంపు, రూప్లాతండా, గాదెపాడు, …

సీపీఐ(ఎం) కార్యకర్త స్వామి మృతి

  నివాళ్లు ఆర్పించిన సీపీఐ(ఎం) నేతలు కారేపల్లి: కారేపల్లిమండలం ఎర్రబోడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) కార్యకర్త పూనెం స్వామి(55) ఆదివారం మృతి చెందాడు. కొంత కాలంగాఅనారోగ్యంతో బాధపడుతున్న …