ఖమ్మం

కలెక్టరు కార్యాలయం ఎదుట వామపక్ష ,భాజపాల ఆందోళన దీక్షలు

ఖమ్మం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష, భాజపాలు జిల్లా కలెక్టరు కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ సర్‌ఛార్జీల …

ఖమ్మం జిల్లాలో స్పీకర్‌ పర్యటన ప్రారంభం

ఖమ్మం పట్టణం: అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, శాసనసభ ఎస్టీ కమిటీ సభ్యులు ఖమ్మం నుంచి కొత్తగూడెం, మణుగూరుల్లో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి ఖమ్మంలోని ఆర్‌ అండ్‌బి …

విద్యుదాఘాతంతో పత్తి దగ్ధం

చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరులో విద్యుదాఘాతంతో తోటకూరి వెంకటేశ్వర్లకు చెందిన 12 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. రూ. 50 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.

ఆటో ఢీకొన్ని రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

చింతకాని: పందిళ్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సింగరేణి కాలరీన్‌ రికార్డు స్థాయిలో బోగ్గు ఉత్పత్తి

ఇల్లందు: 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 53.1 మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి కాలరీన్‌ రికార్డు సృష్టించాయి. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, …

దొంగతనం కేసు పేరుతో వేధించడం వల్ల యువకుడి ఆత్మహత్య

ఖమ్మం: దొంగతనం కేసులో విచారణ పేరుతో పోలీసులు వేధించడంతో మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో జరిగింది. రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని …

కేంద్రం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలి నామా

కూసుమంచి: కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచడాన్ని …

ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాలి

ఖమ్మం పట్టణం: ఎన్టీఆర్‌ ఆశయ సాధనకోసం తెదేపా నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని, రానున్న ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటం ద్వారా రాష్ట్ర …

ఏప్రిల్‌ ఒకటిన లెఫ్ట్‌ పార్టీల నిరసన దీక్షలు

ఖమ్మం గాంధీచౌక్‌: విద్యుత్తుఛార్జీల పెంపు, కోతలు నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో పది వామపక్షాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా ఏప్రిల్‌ ఒకటిన జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని …

సిమ్మెంటు బస్తాల మాయంపై విచారణ షురా!

ఖమ్మం సంక్షేమం: బయ్యారం మండలం గృహనిర్మాణశాఖ సిమ్మెంటు గోదాం నుంచి 268 బస్తాలు మాయం అవటంపై విచారణ నిర్వహించాలని, ఇందుకు బాధ్యులైన గోదాం ఇన్‌ఛార్జి చాట్ల వెంకటేశ్వర్లు …