ఖమ్మం

ఉద్యోగ నియామకాలకు ఎంపికకైన విద్యార్థులతో ముఖాముఖి

అశ్వారావుపేట: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కోరమాండల్‌ ఫెర్టి లైజర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ …

మృతి చెందిన రైతు కుటుంబానికి చెక్కు అందజేత

భద్రాచలం పట్టణం: మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన రమణయ్య కుటుంబానికి బీమా చెక్కును ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచలం సహకార సంఘం …

రైతులకు నిరంతరం విద్యుత్తు అందించాలి

భద్రాచలం టౌన్‌: రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. భద్రాచలంలో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం రైతులు ర్యాలీ …

సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హామీలను నిలబెట్టుకోవాలి

భద్రాచలం టౌన్‌: ఈనెల 5న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జిల్లా వాసులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ …

మూడునెలల్లోగా రెవెన్యూ దరఖాస్తులు పరిష్కారిస్తామన్న మంత్రి రఘువీరారెడ్డి

భద్రాచలం: రెవిన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామస్వామి వారిని …

జేసీబీ జప్తు

అశ్వారావుపేట: అశ్వారావుపేట సమీపంలోని ప్రభుత్వ చెరువుకట్టను తవ్వి చదును చేస్తున్న ఓ జేసీబీని అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు …

ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ  నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమబార్‌రెడ్డి జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ . ఎస్టీ ఉప ప్రణాళికను …

ఖమ్మం జిల్లాలో ఈనెల 5న ముఖ్యమంత్రి పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఖమ్మం జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ఆయన …

కలెక్టరేట్‌ వద్ద భాజపా దీక్షలు

ఖమ్మం సంక్షేమం: విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక నిరాహా రదీక్షలు …

విద్యార్థులకిచ్చే బస్సు పాస్‌ ఛార్జీల పెంపు యోచనను విరమించకోవాలి

ఖమ్మం సంక్షేమం: విద్యార్థులకిచ్చే బస్సుపాస్‌ ఛార్జీల పెంపు యోచనను విరమించుకోవాలని పీడీఎన్‌యూ ఆధ్వర్యంలో బస్‌ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎన్‌యూ జిల్లా కార్యదర్శి …

తాజావార్తలు