ఖమ్మం

*ఘనంగా అమ్మవారికి పుష్పర్శన*

మెట్ పల్లి ,సెప్టెంబర్29: జనంసాక్షి మెట్పల్లి పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పూజలో భాగంగా …

మహిళలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి..

సర్పంచ్ స్వప్న తిరుపతి శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 28 మహిళలు పౌష్టిక ఆహారాన్ని తీసుకొని, ఆరోగ్య సిబ్బంది ,ఐసిడిఎస్ సిబ్బంది సూచనలను పాటించి, ఆరోగ్యంగా ఉండి …

ఎమ్మెల్యే కి తీర్దప్రసాదాలు అందజేత

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 28 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో ఎదురుగా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన లడ్డూ ప్రసాదాలను కోరుట్ల …

జీఓ 59 దరఖాస్తులు పరిశీలించిన ఆర్డీఓ

రుద్రంగి సెప్టెంబర్ 28 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇండ్లను తాసీల్దార్ భాస్కర్ తో కలిసి వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్ …

జోనల్ మీట్ కబడ్డీ క్రీడలో ఇనుగుర్తి క్రీడాకారులు ద్వితీయ స్థానం కైవసం

అభినందించిన ప్రిన్సిపాల్ విజయలలిత కేసముద్రం సెప్టెంబర్ 28 జనం సాక్షి / సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల పరిధిలో అండర్ 17  జోనల్ మీట్ రాయపర్తి లో …

వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

కొత్తగూడ సెప్టెంబర్ 28జనంసాక్షి: మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్ ఆధ్వర్యంలో పోగుళ్ళ పల్లి వ్యవసాయ రైతు వేదికలో ఘనంగా బతుకమ్మ వేడుకలను …

*వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన బిజెపి ఉపాధ్యక్షులు రాంబాబు.

చిట్యాల 28( జనంసాక్షి) వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టిన నిరవధిక …

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

జగిత్యాల రూరల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 27 పండుగ వాతావరణం లో బతుకమ్మ చీరల పంపిణీ, బతుకమ్మ చీరలతో నేతన్న జీవితాల్లో కొత్త వెలుగు, తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు …

దేశభక్తికి ప్రతిరూపం సర్దార్ భగత్ సింగ్..

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.దేశభక్తికి ప్రతిరూపం సర్దార్ భగత్ సింగ్ అని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను అన్నారు.నేరేడుచర్ల మండల కేంద్రంలో ఏఐవైఎఫ్. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో …

గంగపుత్ర ముదిరాజ్ కులాల అభివృద్ధికి కృషి

 తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 28:: గంగపుత్ర ముదిరాజ్ కులాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి …