ఖమ్మం

కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసేది ఏఐటీయూసీ

గరిడేపల్లి, అక్టోబర్ 1(జనం సాక్షి):  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం నిర్వహించడంలో ఏఐటీయూసీ ముందున్నదని  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి …

ఆడబిడ్డలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్లూర్ గ్రామ సర్పంచ్ ఇందిరా అశోక్

మోమిన్ పేట అక్టోబర్ 1 జనం సాక్షి తెలంగాణ ఆడబిడ్డల కు అండగా నిలిచింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని పట్లూర్ గ్రామ సర్పంచ్ ఇందిరా అశోక్ పేర్కొన్నారు …

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్

సెప్టెంబర్ 30 (జనంసాక్షి) యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి శుక్రవారం ఉదయం 10 …

చెత్త శుద్ధి పై చిత్తశుద్ధి లేని పరిపాలన…చెత్తతో పాటు సగం కాలిన శునకం..

మంగపేట, సెప్టెంబర్ 30 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి,గ్రామాల పరిశుభ్రత కొరకు అనుక్షణం పరితపిస్తు ప్రతి నెల గ్రామపంచాయతీలకి లక్షల రూపాయల నిధులు జమ …

బీసీ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరుపై హర్షం వ్యక్తం.

పినపాక నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 30 (జనంసాక్షి):- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో బీసీ భవన నిర్మాణానికై రూ.50 లక్షల నిధుల కేటాయింపుపై టీఆర్ఎస్ పార్టీ సీనియర్ …

లబ్ధిదారులకు కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ

    జైనథ్ జనం సాక్షి సెప్టెంబర్ 30 జైనథ్ మండల కేంద్రంలో పీ ప్పర్ వాడ గ్రామపంచాయతీలో శ్రీరామ మందిర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన లబ్ధిదారుల …

43వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 30(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం …

దుర్గా నగర్ కాలనీ లో దుర్గామాత ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు

కొండమల్లేపల్లి సెప్టెంబర్ 30 (జనం సాక్షి ): నవరాత్రుల లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో ని దుర్గానగర్ కాలనీ దుర్గామాత ఆలయంలో మధ్యాహ్నం కీర్తిశేషులు గుమ్మడవల్లి …

మృతుని కుటుంబానికి పెడుతల ఆర్థిక సహాయం..

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 : చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఇటీవల పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన తరిగొప్పుల రాజు కుటుంబానికి …

కులం పేరుతొ పేదలను చీల్చుతున్న దోపిడీ వర్గలు

పెద్దవంగర సెప్టెంబర్ 30(జనం సాక్షి )కులం పేరుతో పేదలను చీల్చుతున్న దోపిడీ వర్గాలు భారతదేశంలో దోపిడి పాలకవర్గాలు పేదలను ఐక్యం కాకుండా కులాల పేరుతో చీల్చుతున్నారని సిపిఐ …

తాజావార్తలు