ఖమ్మం

బి టి పి ఎస్ జెన్కో కార్యాలయ ఆవరణలో ఘనంగా అన్నదానం.

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 29 (జనంసాక్షి): భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్లో శరన్నవరాత్రులు పురస్కరించుకొని దుర్గాదేవి విగ్రహం ఏర్పాటుచేసిన సందర్భంగా జెన్కో కార్యాలయం ఆవరణంలో మహా అన్నదాన …

సురేందర్ మృతదేహాన్ని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి*

 *దేవరుప్పుల, సెప్టెంబర్ 30 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలం దుబ్బ తండా గ్రామంలో గురువారం సాయంత్రం లకావత్ సురేందర్ (35) అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద మేకలు …

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ శంకుస్థాపన స్థానిక సర్పంచ్

పెద్దవంగర సెప్టెంబర్ 29(జనం సాక్షి )పెద్ద వంగర మండల  చిన్న వంగర గ్రామంలో గురువారం డబుల్ బెడ్ రూమ్ల ఇండ్ల కు మిషన్ భగీరథ వాటర్  ట్యాంకు  …

పేకటారాయుళ్ల నుండి 10 వేల నగదు,4 సెల్ ఫోన్స్ స్వాధీనం & సీజ్

సంగారెడ్డి జిల్లాసంగారెడ్డి జిల్లాజనం సాక్షి జోగిపేట్ ఆందోల్ నియోజకవర్గంలోని    పుల్కల్ మండలం లక్ష్మీ సాగర్ సబ్ స్టేషన్ లో పేకాట ఆడుతున్న నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ సబ్ …

జన హృదయ యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు.

        ఘనంగా పార్టీ శ్రేణుల సమక్షంలో రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు. తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్ …

మనఊరు మనబడి పనులు తొందరగా పూర్తి చేయండి….

అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్.. చిలప్ చెడ్/సెప్టెంబర్ /జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి, ఫైజాబాద్ గ్రామాల్లో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు.ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ …

రాజవరం మేజర్ పంట కాల్వలను పరిశీలించిన ఎన్ఎస్పి అధికారులు, ఎంపీపీ

తిరుమలగిరి (సాగర్) సెప్టెంబరు 29 (జనంసాక్షి): మండల ఇరిగేషన్ డివిజన్ 2 ఎన్ ఎస్ పి ఈ ఈ కరుణాకర్, తిరుమలగిరి సాగర్ మండల పరిషత్ అధ్యక్షుడు …

ఉచిత కంటి అద్దాల పంపిణీ

రామారెడ్డి  సెప్టెంబర్  29  ( జనంసాక్షీ )  : కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మధన్ మోహన్ ట్రస్ట్ సభ్యులు గురువారం తెలిపారు. …

నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయండి.. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్

బాన్సువాడ, సెప్టెంబర్ 29 (జనంసాక్షి): రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని గురువారం బాన్సువాడ బిజెపి నాయకులు కరీంనగర్ పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా …

కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి –టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 29( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంవత్సర కాలం దాటినా కూడా కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నందున వారికి …