ఖమ్మం

ఉచితంగా గణపతి మట్టి విగ్రహాల పంపిణీ

అశ్వరావుపేట, ఆగస్టు 30( జనంసాక్షి )  గణపతి నవరాత్రుల పురస్కరించుకొని వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతులను అశ్వరావుపేట సీఐ బాలకృష్ణ చేతుల మీదుగా పంపిణీ …

కేసీఅర్ ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..

37వ రోజు వీఆర్ఏల నిరవదిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 30 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను.. బహిరంగంగా …

గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయకూడదు

— జిల్లా సహాయ మలేరియా అధికారి గొంది వెంకటేశ్వరరావు టేకులపల్లి ,ఆగస్టు 30( జనం సాక్షి ): గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయకూడదని జిల్లా …

తెలంగాణ గిరిజన సమైక్య రెండవ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి

–జిల్లా గిరిజన సమైక్య నాయకులు గూగులోత్ రామచందర్ టేకులపల్లి ,ఆగస్టు 30( జనం సాక్షి ): భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దాని అనుబంధం తెలంగాణ గిరిజన …

బోడు కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలి

–బంద్ సందర్బంగా అఖిల పక్షం నేతల డిమాండ్ — బోర్డులో అఖిలపక్ష ఆధ్వర్యంలో భారీ ర్యాలీ టేకులపల్లి, ఆగస్టు 30( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం …

మట్టి వినాయకులను పూజించాలి.

ఎస్పీ రాహుల్ హెగ్డే. మానేరు స్వచంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ. రాజన్నసిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 30 (జనం సాక్షి). పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి …

తెరాస పార్టీ సీనియర్ కార్యకర్త రోషన్ కుటుంబాన్ని పరామర్శించి ఎమ్మెల్యే

మల్దకల్ ఆగస్టు 29 (జనంసాక్షి)గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలంలో ఎల్కుర్ గ్రామానికి చెందిన తెరాస పార్టీ సీనియర్ కార్యకర్త రోషన్ అనారోగ్యంతో బాధపడుతున్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …

సత్యవతమ్మకు ఘన నివాళి

 మండలాధ్యక్షుడు నున్నా రమణ డోర్నకల్ ఆగస్టు 29 జనం సాక్షి డోర్నకల్ పరిధి గొల్లచర్ల గ్రామానికి చెందిన తెరాస మండల ఉపాధ్యక్షుడు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ …

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పంటలకు అందని నీరు

* విద్యుత్ సబ్ స్టేషన్ కు తాళం వేసిన రైతులు, * రోడ్డుపై రాస్తారోకో, ఖానాపురం ఆగష్టు 29జనం సాక్షి  విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు …

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “గిడుగు రామ్మూర్తి” కి నివాళులు

మోత్కూరు ఆగస్టు 29 జనంసాక్షి : ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా, ‘సుందర తెలుంగు’ గా ప్రశంసలు పొందిన తెలుగు భాష కృషి విశేష సేవలు …