ఖమ్మం

మండల కేంద్రంలో 12వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల.

బూర్గంపహాడ్ ఆగష్టు30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం …

కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం మండల అధ్యక్షుల ఎన్నిక

భూపాలపల్లి టౌన్ ఆగస్టు 30 (జనం సాక్షి)  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఎస్ టి డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు పోరిక సమ్మయ్య …

గోదావరి వరద ముంపు బాధితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని సమావేశం నిర్వహించిన: సిపిఐ.

బూర్గంపహాడ్ ఆగష్టు30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక సిపిఐ ఆఫీస్ లో పోలవరం ముంపు మండల ప్రజలను కాపాడాలని అఖిలపక్ష సమావేశం సిపిఐ …

శ్రీ కోదండ రామాలయం లో గణపతి విగ్రహం

టేకులపల్లి ,ఆగస్టు 30 (జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో గల శ్రీ కోదండ రామాలయంలో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు వినాయక చవితి సందర్భంగా ఆచార్యులు …

శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి..

సిఐ నరేష్ కూమార్. బేల, ఆగస్టు 30 ( జనం సాక్షి ) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సిఐ నరేష్ కూమార్ అన్నారు.గణేష్ …

ఎల్లాపూర్  గ్రామంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు పౌరహక్కుల దినోత్సవం లొ పాల్గొన్నారు

పెగడపల్లి ఆగష్టు30 (జనం సాక్షి )పెగడపల్లి మండలంలోని ఎల్లాపూర్  గ్రామంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు పౌరహక్కుల దినోత్సవం లొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  అంటరానితనాన్ని …

మట్టి గణేష్ ప్రతిమలనే ప్రతిష్టించాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 30.(జనం సాక్షి) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఇంట్లో మట్టి వినాయక విగ్రహాలను పూజించి …

స్పందించిన డిపో సిఎ

జనార్దన్ ఆగస్టు 30,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో  తాండూర్ డిపో సిఎ స్పందించారు.శనివారం రోజున జరిగిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లీ దండ్రులు సాధారణ  సమావేశం …

ఘనంగా పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు…

నిర్వర్తించిన ఇల్లందు టీడీపీ నాయకులు… ఇల్లందు ఆగస్టు 30 (జనం సాక్షి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోగల తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ …

ఉచితంగా గణపతి మట్టి విగ్రహాల పంపిణీ

అశ్వరావుపేట, ఆగస్టు 30( జనంసాక్షి )  గణపతి నవరాత్రుల పురస్కరించుకొని వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతులను అశ్వరావుపేట సీఐ బాలకృష్ణ చేతుల మీదుగా పంపిణీ …