Main

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

చిట్యాల 2(జనం సాక్షి) మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి ఎమ్మార్వో వేణుగోపాల్ ,కాంగ్రెస్ …

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల పట్టివేత.

ఇద్దరిపై కేసు నమోదు. * ఎస్ ఐ కృష్ణప్రసాద్.  చిట్యాల2( జనం సాక్షి)   మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని …

టిఆర్‌ఎస్‌ పాలనే తెలంగాణకు రక్ష

లేకుంటే కుక్కలు చింపిన విస్తరే తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీస్తున్న కేంద్రం మండిపడ్డ మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ నల్గొండ,మే25(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటేనే తెలంగాణకు రక్ష అని, …

*దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి* 

– మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, మే 24(జనంసాక్షి): దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ …

నల్గొండ ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై  రెండవ కన్సల్ టేటివ్ వర్క్ షాప్ నిర్వహణ       

   నల్గొండ  మున్సిపాలిటీ ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై సూచనలు,సలహాలు స్వీకరణ జనం సాక్షి బ్యూరో.నల్గొండ,ఫిబ్రవరి 15. నల్గొండ మున్సిపాలిటీ ముసాయిదా ప్రణాళిక పై సూచనలు,సలహాలు అందించాలని …

ఎమ్మెల్యే కిశోర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక

సూర్యాపేట,ఫిబ్రవరి11(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. …

కెసిఆర్‌ ఏది మాట్లాడినా వివాదం చేస్తున్న బిజెపి

దక్షిణాదిరాష్టాల్రపై పక్షపాత ధోరణి నిధుల్లో కోత పెట్టడం దారుణం ఉత్సవ విగ్రహంలా మారిన కిషన్‌ రెడ్డి మండిపడ్డ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,ఫిబ్రవరి8(జనం సాక్షి): ముఖ్యమంత్రి …

రాజీవ్ స్వగృహ గృహల వేలం

జనం సాక్షి బ్యూరో. నల్గొండ . నార్కట్ పల్లి మండలం యెల్లారెడ్డి గూడ గ్రామం లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన శ్రీ వల్లి టౌన్ …

కోదాడలో చిక్కిన అంతరాష్ట్ర దొంగల ముఠా..

సూర్యాపేట: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని వారి నుండి బంగారం, నగదును రికవరీ చేసినట్లుగా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.కేసు వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ క్యాంపు కార్యాలయంలో …

కెసిఆర్‌ను ముట్టుకుంటే భస్మమే

తెలంగాణ అభివృద్ది చూడలేక విమర్శలు బడుగుల ఆభినందన సభలో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,జనవరి29 (జనంసాక్షి):  తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని టార్గట్‌ చేస్తూ ఆందోళనలకు …