Main

కాలభైరవ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించాలి

కాలభైరవ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాలని  ఆలయ కార్యనిర్వాహక అధికారి ప్రభు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈనెల తేదీ 13-11-2022 …

రాహుల్ గాంధీ జోడోయాత్రకు మండల కాంగ్రెస్ నాయకుల ప్రయాణం

  రుద్రూర్(జనంసాక్షి) :- రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారత్ దేశ జోడో యాత్ర చారిత్మక ఘట్టామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ అన్నారు. రాహుల్ …

మెండోరా మండల కేంద్రంలోయాసంగి సాగుపై అవగాహన సదస్సు

నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో మెండోరా మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులను ఉద్దేశించి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో పిఎం …

ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే …

అవ్వాక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు… మునుగోడు లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనం .. మునుగోడులో టిఆర్ఎస్ …

బాల్కొండ వ్యసాయ గోదాం నుండి భారీ ఎత్తున తోగర్ల చోరీ జరిగినది

బాల్కొండ నవంబర్ 05 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రం లో ని వ్యవసాయ గోదాం లో తోగర్ల చోరీ జరిగినాది,ఏ సి పి ప్రభాకర …

కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

నందిపేట్ మండల ఖుదావన్పూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పెరిక నాగన్న మనవరాలు రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 10 లక్షల రూపాయలు బిల్లు చెల్లించే …

నగరంలో దొంగల బీభత్సం

నిజామాబాద్ అర్బన్ (జనం సాక్షి): నిజామాబాద్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని గాయత్రి నగర్ సాయి నగర్ లో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు …

మీర్జాపూర్ క్యాంపులో కొండచిలువ కలకలం.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్లో మంగళవారం పొడవైన కొండ చిలువ కలకలం సృష్టించింది. క్యాంప్ లోని ఉమా మహేశ్వర్ రావ్ ఇంటి …

పశువులకు లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-మండల పరిధిలోని బస్వాపూర్,అడకాస్ పల్లి,కొత్తపల్లి గ్రామాలలో బుధవారం పశువులకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా వెటర్నరీ …

ఎత్తోండలో పర్యటిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ అధికార భృందం.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-సెంట్రల్ సెక్రటేరియట్ అధికారుల భృందం కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు గ్రామంలోని పలు …