Main

నిండు గర్భిణీ కి రక్తం ఇచ్చి కాపాడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ఎల్లారెడ్డి  25 జూన్  (జనంసాక్షి ) ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న సందర్భం లో నిండు గర్భిణి ని కాపాడిన   సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే  కామారెడ్డి …

జిల్లా పరిషత్ నిధులు రెండు లక్షలుమట్టి రోడ్డు పనులు ప్రారంభం

 రాజంపేట్ మండల కేంద్రం నుండి పొందుర్తి గ్రామం వరకు మట్టి రోడ్డు నిర్మాణం పనులు జిల్లా పరిషత్ నిధులు ఎస్ డి ఎఫ్ రూపాలు 2. లక్షలు …

రుద్రూర్ లో పెన్షన్ కోసం పడిగాపులు,

రుద్రూర్(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పక్కనే పెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ ఉదయం నుంచి అవస్థలు పడుతున్న , గ్రామ పాలకులు, సంబంధిత …

వందరోజుల రాజ్యాధికారా సభను విజయవంతం చేయాలి గాంధారి మండలం అధ్యక్షులు రవీందర్

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేపట్టిన రాజ్యాధికార యాత్ర రేపటికి వంద రోజులు కాబోతుంది కాబట్టి ఎల్లారెడ్డి నియోజకవర్గం …

గాంధారి మండలంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథి జాజాల సురేందర్

గాంధారి మండలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవం ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జాజలా సురేందర్  వచ్చారు మండల మార్కెట్  చైర్మన్ ఎస్ సత్యనారాయణ నూతనంగా …

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్  జిల్లా వ్యవసాయ అధికారి ఆర్ తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో రుద్రుర్ రైతువేధిక వద్ద వర్ని, రుద్రుర్ ,చందూర్ ,మొస్రా మరియు కోటగిరి మండలాలకు  సంబంధించిన పెస్టిసైడ్ …

నాణ్యత లేని నాసిరకం పనులు. నాణ్యత లోపించిన డ్రైనేజీలు.

కోటగిరి జూన్ 23 జనం సాక్షి:-నాణ్యత లేని నాసిరకం పనులతో,నాణ్యత లోపించిన డ్రైనేజీలు కోటగిరి మండలంలో కొకోల్లలుగా కనిపిస్తున్నాయి. ఇటీవల కోటగిరి మండల కేంద్రంలోని కోటగల్లి కాలనీలో …

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

జుక్కల్, జూన్23,(జనం సాక్షి), శాంతియుత వాతావరణంలో పండుగలను నిర్వహించుకొని మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని బిచ్కుంద సీఐ కృష్ణ అన్నారు. .కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల …

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ ధివాస్..

బాన్సువాడ, జనంసాక్షి (జూన్ 23): జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను బాన్సువాడ పట్టణంలోని రోడ్లు  భవనాల శాఖ అతిథిగృహంలో చిత్ర పటానికి పూలమాల …

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మదన్మోహన్

కమారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం గుర్జాల్ తండా కి చెందిన తానాసింగ్ (తెలంగాణ రాష్ట్ర మథుర లాభన సమాజ్ అధ్యక్షులు) ఉద్దల్ సింగ్ తండ్రి …