Main

మచ్చారెడ్డి జనం సాక్షి. దివ్యాంగుల విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు…

మాచారెడ్డి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున డాక్టర్ నవీన్ సాయి ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపి చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల …

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలి

వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని జుక్కల్ నియోజకవర్గ భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని విద్యుత్ శాఖ …

సదాశివనగర్ మండలం లింగంపలల్లి పాఠశాల మీదుగా ఉన్న యల్‌టీ కరెంటు వైర్లను తొలగించాలని డిమాండ్

 గ్రామానికి పరామర్శకు వెల్లిన యంయల్‌ఏ జాజాల సురేందర్  ద్రుష్టికి తసుకువచ్చిన గ్రామస్తులు గత మూడేళ్లుగా ఈ సమస్య ఉందని ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అన్నారు …

కలగా మారిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల

బోథ్​  జూన్​ 28 (జనంసాక్షి) : వెనుబడిన విద్యార్థలను ఆసరా ఇచ్చి ముందుకు తీసుకువచ్చే లక్ష్యంతోనే మారుమూల ప్రాంతాలకు సౌకర్యంవంతంగా కొత్త వాటిని మంజూరు చేస్తారు.అలాగే వెనుకబడిన …

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎల్లారెడ్డి మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని టి ఎస్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థుల ఫలితాలు మంగళవారం వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పలువురు ఉత్తమ ప్రతిభ కనబరిచారు …

మట్కా బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు

మట్కా వ్యసనానికి బానిసై యువత తవ జీవితాలను పాడుచేసుకోవద్దని బోథ్​ సిఐ నైలు అన్నారు.మంగళవారం మండల కేంద్రంతో పాటు సొనాల బస్టాండు పరిసరాలలో ఆటోస్టాండుల వద్ద యువకులకు …

*అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష*

బాల్కొండ జూన్ 27 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్ని పత్ పథకానికి నిరసిస్తూ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు …

నిండు గర్భిణీ కి రక్తం ఇచ్చి కాపాడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ఎల్లారెడ్డి  25 జూన్  (జనంసాక్షి ) ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న సందర్భం లో నిండు గర్భిణి ని కాపాడిన   సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే  కామారెడ్డి …

జిల్లా పరిషత్ నిధులు రెండు లక్షలుమట్టి రోడ్డు పనులు ప్రారంభం

 రాజంపేట్ మండల కేంద్రం నుండి పొందుర్తి గ్రామం వరకు మట్టి రోడ్డు నిర్మాణం పనులు జిల్లా పరిషత్ నిధులు ఎస్ డి ఎఫ్ రూపాలు 2. లక్షలు …

రుద్రూర్ లో పెన్షన్ కోసం పడిగాపులు,

రుద్రూర్(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పక్కనే పెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ ఉదయం నుంచి అవస్థలు పడుతున్న , గ్రామ పాలకులు, సంబంధిత …