మహబూబ్ నగర్

వజ్రోత్సవాల లో పాల్గొన్న కళాకారులకు ఘన సన్మానం

తొర్రూర్ 18 సెప్టెంబర్ (జనంసాక్షి ) తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు కల్యాకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాలఅనుసారం.,పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి …

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మేళ్లచెరువు గిరిజనుల రిజర్వేషన్ 10శాతం పెంపు నిర్ణయాన్ని హర్షిస్తూ మండల కేంద్రంలో గిరిజన నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గిరిజన …

ఫోటో&వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ధరూర్ నూతన కమిటీ ఎన్నిక

గద్వాల నడిగడ్డ సెప్టెంబర్18 (జనంసాక్షి)ధరూర్ మండల కేంద్రంలోని ఆదివారం ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియోషన్ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు ఎస్.ఎస్.శేఖర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధరూర్ …

56వ రోజు చేరిన వీఆర్ఏల సమ్మె

 మల్దకల్ సెప్టెంబర్ 18 (జనంసాక్షి) మల్దకల్ మండలంలోని విఆర్ఓ సమ్మె ఆదివారం నాటికి 56వ రోజు చేరింది.నిరవధిక సమ్మె లో గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటివంటి హామీలను నెరవేర్చాలని …

అచ్చంపేట లో నకిలీ భాట్ల తో ప్రజలను మోసం చేస్తున్న మటన్, చేపల వ్యాపారులపై కేసులు నమోదు.

అచ్చంపేట ఆర్సీ, సెప్టెంబర్ 18(,జనం సాక్షి న్యూస్) :- స్థానిక అచ్చంపేట పట్టణంలో తప్పుడు తుకాలతో ప్రజలను మోసం చేస్తున్న చేపల ,మటన్  వ్యాపారులపై  జిల్లా తూనికలు,కొలతలు …

సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డిని కలిసిన యాదవ సంఘం

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (18) జనంసాక్షి న్యూస్ భీమదేవపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు ఆదివారం రోజు న బంజేరుపల్లి స్టేజి వద్ద …

గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్

– టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు పాషా మునగాల, సెప్టెంబర్18(జనంసాక్షి): గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ కోదాడ టిఆర్ఎస్వీ అధ్యక్షుడు పాషా అన్నారు. శనివారం హైదరాబాదులో జరిగిన గిరిజన …

రజక సంఘాల సమితి యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా దిగంబర్

ఝరాసంగం సెప్టెంబర్ 18 (జనంసాక్షి ) జిల్లా రజక సంఘాల సమితి యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా దిగంబర్ ను నియమించడం జరిగింది. ఆదివారం తెలంగాణ రజక …

పద్మశాలి యువసేన సంఘం అధ్యక్షుడిగా రాపల్లి రాజు

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (18) జనంసాక్షి న్యూస్ ఆదివారం రోజున ముల్కనూరులో పద్మశాలి యువసేన సంఘం ముల్కనూర్ లో 23.వ ,వర్షిక సమావేశం జరిగినది ఈ సమావేశంలో …

ఓటరు కార్డు కు ఆధార్ నెంబర్ అనుసంధానం

తొర్రూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి ) డివిజన్ కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో  ఆదివారం ఓటరు కార్డు కు ఆధార్ నెంబర్ అనుసంధానం ప్రక్రియ ను చేపట్టారు.బూత్ …