మహబూబ్ నగర్

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 12 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఏఎన్ఎం జయలక్ష్మి పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని …

వినాయక నిమజ్జనంలో హబ్సిగూడ యువకుడు మృతి

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 12 వినాయక నిమజ్జనంలో యువకుడు మృతి చెందిన సంఘటన బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కృష్ణానది తీరాన చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై గోకారి కథనం …

విద్యుత్ షాక్ తో మహిళా మృతి

జనం సాక్షి ఎల్కతుర్తి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఎల్ మమత 35 వయసు విద్యుత్ షాక్ తో మృతి చెందారు బంధువులు గెలిపిన …

వీఆర్ఏలను ముందస్తు అరెస్ట్

మల్దకల్ సెప్టెంబర్ 11(జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం వీఆర్ఏల అధ్యక్షులు ,ఉపాధ్యక్షులు, కార్యదర్శులను తదితరులు వీఆర్ఏలను ఆదివారం మల్దకల్ పోలీస్ స్టేషన్ కు ముందస్తు …

కోమటికుంట గ్రామ వాస్తవ్యులు ఎస్సై అశోక్ కుమార్ అనారోగ్యంతో మృతి

లింగాల జనం సాక్షి ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలో కోమటికుంట గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కానిస్టేబుల్ నుండి విధులు నిర్వహిస్తూ ఎస్సైగా …

ఆర్థిక సహాయం చేయూత అంబేద్కర్ యూత్

పాలకవీడు మండలకేంద్రము నకు చెందిన అవిరేండ్ల నాగరాజు,రాములమ్మ ల కుటుంబం నకు  స్థానిక ఎంపిటిసి మీసాల ఉపేందర్, అంబేద్కర్ యూత్ సభ్యులు సేకరించిన 61,100 రూపాయలు ను …

అనాధ బాలుర ఆశ్రమంలో వస్త్ర,పండ్ల, అన్నదాన పంపిణీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్11(జనంసాక్షి): నాగర్ కర్నూల్ మండలంలోని చందబట్ల గ్రామానికి చెందిన కొండ కింది రాజేందర్ రెడ్డి జ్ఞాపకార్థం అతని భార్య సునిత రెడ్డి కొల్లాపూర్ …

అనాధ బాలుర ఆశ్రమంలో వస్త్ర,పండ్ల, అన్నదాన పంపిణీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్11(జనంసాక్షి): నాగర్ కర్నూల్ మండలంలోని చందబట్ల గ్రామానికి చెందిన కొండ కింది రాజేందర్ రెడ్డి జ్ఞాపకార్థం అతని భార్య సునిత రెడ్డి కొల్లాపూర్ …

ఎంఇఓలు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు 12,13న ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా తరగతులు.

డిఇఓ గోవింద రాజులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్11(జనంసాక్షి): ఎస్ ఎల్ ఎన్ తొలి మెట్టు కార్యక్రమం అమలులో భాగంగా పర్యవేక్షణకు సంబంధించి మరియు ఆన్లైన్ యాప్ …

బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం చేసిన మేడి పాపయ్య మాదిగ

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 11 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామానికి చెందిన ఎడ్ల సాయిబాబా అనిత దంపతుల కుమారుడు ఎడ్ల మహేందర్ కి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు …