మహబూబ్ నగర్

సమీకృత తెగులు నిర్వహణ

గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): గ్రామీణ కృషి అనుభవంలో భాగంగా లయోల  కళాశాల  విద్యార్దులు  గరిడేపల్లి గ్రామంలో ఆదివారం వరి పంటలో ఆశించే చీడ పీడలు  …

ప్రోటోకాల్ పాటించని అధికారులు టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్

జనం సాక్షి: నర్సంపేట అధికార పార్టీ దాహంతో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి  డిప్యూటీ కలెక్టర్ గారి సమక్షంలో నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన …

జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన రేమద్దుల విద్యార్థి

పానుగల్ సెప్టెంబర్ 11( జనం సాక్షి )  జేఈఈ అడ్వాన్స్ లో రేమద్దుల గ్రామానికి చెందిన విద్యార్థి ఆవుల చరణ్ ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరీలో 2,268 …

నూతన రేషన్ డీలర్ షాప్ లను ప్రారంబించిన ఎమ్మెల్యే

 డా.వి.యం.అబ్రహం ఉండవెల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): ఇటిక్యాల మండలం మునగాల, గోపాల్ దీన్నే గ్రామాల్లో నూతన రేషన్ డీలర్ షాపులను ప్రారంభించడం జరిగింది..  ఈ సందర్బంగా …

డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని కలిసిన తెరాస మండల నాయకులు దండు నవీన్ ముదిరాజ్

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 11 (జనంసాక్షి) ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని హైదరాబాద్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెరాస ఆత్మకూరు మండల …

డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని కలిసిన తెరాస మండల నాయకులు దండు నవీన్

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 11 (జనంసాక్షి) ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని హైదరాబాద్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెరాస ఆత్మకూరు మండల నాయకులు …

ఆసరాతో వృద్ధులకు అండగా నిలిచిన సిఎం కేసీఆర్

ఎంపీపీ సుడీ శ్రీనివాసరెడ్డి ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 11(జనం సాక్షి):- ఆసరా పెన్షన్ పథకంతో వృద్ధులకు వికలాంగులకు అండగా ముఖ్య మంత్రి కేసీఆర్ నిలిచారని జడ్పిటిసి …

రోడ్డు ప్రమాదంలో బుధరావుపేట వాసి మృతి

ఖానాపురం సెప్టెంబర్ 10జనం సాక్షి  మండలంలోని పాకాల వాగు వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన నారగోని ప్రశాంత్ మృతి …

బిక్షమయ్య గురూజీ ఆధ్వర్యంలో సత్యసాయి ధ్యాన మండలి

రుద్రంగి సెప్టెంబర్ 10 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్ లో పూజ్య శ్రీ బిక్షమయ్య గురూజీ ఆధ్వర్యంలో అంతర్మిక యోగ శిక్షణ,అద్వైత …

లడ్డూపాటలో రెడ్డినగర్ దే హవా

– మండలంలో భారీ విగ్రహం ఘనత మునగాల, సెప్టెంబర్ 10(జనంసాక్షి): నవరాత్రులు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించి లడ్డుపాట వేలంలో మండలంలో ఘనత దక్కించుకున్న రెడ్డినగర్ గణేష్ …