మహబూబ్ నగర్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

— అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మహబుబ్ నగర్ ,జులై   ,(జనంసాక్షి ) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య,పంచాయతీ,సంక్షేమ శాఖల అధికారులు …

*అమ్మవారిని సందర్శించుకున్న: దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, డి ఆర్ ఎం శరత్ చంద్రయాన్*

అలంపూర్ జులై 27 జనం సాక్షి అలంపూర్ వెలసిన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్, …

పాత నేరస్థులపై రౌడీ షీట్స్,సస్పెక్ట్ షీట్స్ ఎత్తివేత

  సత్ప్రవర్తన తో మెలగాలి. జిల్లా ఎస్పీ పి.మనోహర్. అచ్చంపేట ఆర్ సి, 27 జూలై (జనం సాక్షి న్యూస్) : స్థానిక నియోజకవర్గ పరిధిలోని 150 …

సమస్య పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం.

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై27(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్థ లో పనిచేస్తున్న వీఆర్ఏలకు 2020 సెప్టెంబర్ 12 …

తొలిమెట్టు పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారి నియామకం.

ఆగస్టు15నుండి జరిగే ఎఫ్ఎల్ఎన్ కార్య‌క్ర‌మంను విజయవంతం చేద్దాం. జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 27(జనంసాక్షి): విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందు కు అమలు …

విచారణ పేరుతో సోనియా గాంధీని ఈడీ వేధించడం పట్ల డిసిసి అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు.

 అచ్చంపేట ఆర్సి 27 జూలై జనం సాక్షి న్యూస్ :-దేశం కోసం  ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేసేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు …

మూడో రోజు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ జూలై 27 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు బుధవారం  తహశీల్దార్ …

జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష.

సోనియా,రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు. గాంధీ కుటుంబం పై కేసులు పెడితే భయపడేది లేదు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను పల్లె పల్లెకు తీసుకెళ్తాం. డీసీసీ …

గర్భిణీ స్త్రీలకు టీకాలు తప్పనిసరి

మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాలకొండయ్య రాజోలి జులై 27(జనంసాక్షి) గర్భిణీ స్త్రీలకు,శిశువులకు వ్యాది నిరోధక టీకాలు తప్పకుండా వేయించుకోవాలి అని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ …

కిడ్నీ బాధితునికి అండగా నిలిచిన దాతలు,మార్నింగ్ వాకర్స్

మల్దకల్ జులై 27 (జనంసాక్షి) కిడ్నీల సమస్యతో బాధపడుతున్న మల్దకల్ మండల కేంద్రానికి చెందిన పూజారి నరసింహులు కుటుంబానికి మల్దకల్ మార్నింగ్ వర్కర్స్ తన వంతు సహాయంగా …