మహబూబ్ నగర్

ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

అండగి దుకాణాలకు సునీత శంకుస్థాపన యాదాద్రి భువనగిరి,జూలై25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడుతోందని ప్రభుత్వ విప్‌ గొంగడి సునీత అన్నారు. చిరు వ్యాపారులకు అండగా …

మొక్కలు విరివిగా నాటాలి

మహబూబ్‌నగర్‌,జూలై25(జ‌నంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను …

లక్ష్యం మేరకు మొక్కల పెంపకం

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు. జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు …

భూసేకరణ వేగంగా జరగాలి: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టు పనులకు సంబంధించి అడ్డుగా మారిన భూ సేకరణ పనులు మరింత వేగవంతం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. కోయిల్‌సాగర్‌, …

సాగుకు సరిపడ నీరు పొదుపుగా వాడుకోండి

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి – బీమా రెండో దశ ఎత్తిపోతల పథకం రింగ్‌బండ్‌ను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి వనపర్తి, జులై21(జ‌నం సాక్షి) : వనపర్తి …

హావిూల అమలుకు పోరాటం: ఆచారి

మహబూబ్‌నగర్‌,జూలై20(జ‌నం సాక్షి): ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హావిూల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీజేపీ పోరాటం చేస్తోందిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి పేర్కొన్నారు. డబుల్‌ …

ఏసీబీ వలలో అవినీతి చేప

– లంచంతీసుకుంటూ పట్టుబడ్డ కొత్తకోట తహశీల్దార్‌ వనపర్తి, జులై11(జ‌నం సాక్షి) : కొత్తకోట తహశీల్దార్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మండల కేంద్రానికి సవిూపంలోని …

పాలమూరు పౌరుషం చూపించాలి

కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి బహిరంగ సభలో మంత్రి కెటిఆర్‌ పిలుపు మహబూబ్‌నగర్‌,జూలై7(జ‌నం సాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటుకు …

పాలమూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం 

– తొమ్మిది నెలల్లో ఐటీ టవర్‌ను పూర్తిచేస్తాం – 15వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది – ప్రాజెక్టులను అడ్డుకోవటమే కాంగ్రెస్‌ నేతల పని – వచ్చే …

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బంద్‌

మహబూబ్‌ నగర్‌,జూలై5(జ‌నం సాక్షి): రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో విద్యాసంస్థలను మూసేయించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్య సంస్థలు బంద్‌ నిర్వహించారు. జిల్లా నాయకులు …