మహబూబ్ నగర్

కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్యాయత్నం: ఇద్దరి మృతి

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థల వివాదం నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహ్యత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. గొల్లపల్లి …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

 మహబూబ్‌నగర్‌ : జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మాడుగుల మండలం అన్నెబోయినపల్లి గేట్ దగ్గర డీసీఎం వ్యాన్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న …

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్ : వైస్ ప్రిన్సిపల్ తిట్టారనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సమీపంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో …

కొండారు శివారులో కారు బోల్తా: ఐదుగురికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాల మండలం కొండారు శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స …

చనిపోయిన బాలుడికి చికిత్స

మహబూబ్‌నగర్ : వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి వైద్యులే ఓ బాలుడి ప్రాణాలతో చెలగాటమాడారు. చని పోయిన బాలుడికి చికిత్స చేస్తున్నామంటూ నమ్మబలికారు. చివరకు వ్యవహారం …

మహబూబ్‌నగర్‌ లో కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థత

మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా మల్డకల్‌ మండలం నాగూర్‌దొడ్డి గ్రామంలో కలుషిత నీరు తాగి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఆగని రైతుల ఆత్మహత్యలు

హైదరాబాద్‌, తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగటం లేదు. సోమవారం వివిధ జిల్లాల్లో మరో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌లో అప్పుల బాధతో మహిళా …

పేకాటరాయుళ్ల అరెస్ట్

మహబూబ్‌నగర్, వనపర్తిలోపేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో పేకాటాడుతున్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.11 వేల నగదు, నాలుగు బైక్‌లు స్వాధీనం …

మరో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,  మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొత్తపల్లి మండలం చెన్నపరావుపల్లిలో అప్పుల బాధతో రైతు పిట్టల బాలస్వామి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెరుగుతున్న కల్తీ కల్లు బాధితుల సంఖ్య..

మహబూబ్ నగర్ : వనపర్తి ఏరియా ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. వింత ప్రవర్తనతో ఆసుపత్రిలో వంద మంది చేరారు.