మహబూబ్ నగర్
మహబూబ్నగర్ లో కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థత
మహబూబ్నగర్, మహబూబ్నగర్ జిల్లా మల్డకల్ మండలం నాగూర్దొడ్డి గ్రామంలో కలుషిత నీరు తాగి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.
మరో రైతు ఆత్మహత్య
మహబూబ్నగర్, మహబూబ్నగర్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొత్తపల్లి మండలం చెన్నపరావుపల్లిలో అప్పుల బాధతో రైతు పిట్టల బాలస్వామి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పెరుగుతున్న కల్తీ కల్లు బాధితుల సంఖ్య..
మహబూబ్ నగర్ : వనపర్తి ఏరియా ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. వింత ప్రవర్తనతో ఆసుపత్రిలో వంద మంది చేరారు.
తాజావార్తలు
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్కార్డులు
- హైడ్రాకు ఫుల్పవర్స్
- సింగరేణి కార్మికులకు తీపికబురు
- ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డికి ఊరట
- వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్
- ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరిన్ని వార్తలు