మెదక్

మెదక్‌లో మారిన రాజకీయ సవిూకరణం

తమ్ముడికి మద్దతుగా పోటీ నుంచి వైదొలగిన శశిధర్‌ రెడ్డి పోటీలోనే ఉన్న తెజస అభ్యర్థి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డికి సానుకూలంగా పరిణామాలు మెదక్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): మెదక్‌ అసెంబ్లీ …

సమస్యలపై సమరం చేస్తా….

-బీజేపీ అభ్యర్ధి హుస్సేన్‌నాయక్‌ విస్తృత ప్రచారం మహబూబాబాద్‌, నవంబర్‌ 25(జనంసాక్షి): మానుకోట నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సమరం చేస్తానని బీజేపీ అభ్యర్ధి జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ శపథం …

రుణాలు పక్కదారి పట్టిస్తే చర్యలు

మెదక్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించడం కోసం మంజూరు చేసే సబ్సిడీ రుణాలు పక్కదారి పట్టిస్తే సంబంధిత లబ్ధిదారుడిపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హెచ్చరించారు. …

పత్తి రైతులకు గుర్తింపు కార్డులు

మెదక్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఇప్పటికే గ్రామాల్లో పత్తిరైతులకు గుర్తింపు కార్డులను అందజేశారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు అమ్ముకోవాలని వ్యవసాయాధికారులు అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగంపత్తి …

తెలంగాణ వల్లనే మెదక్‌ను జిల్లా చేసుకోగలిగాం

24 గంటల కరెంట్‌తో అభివృద్దిని సాదించాం అభివృద్ది సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి మెదక్‌లో పద్మా దేవేందర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి కాళేశ్వరంతో నీటి సమస్య తీరుందన్న …

ఆందోల్‌లో ఈసారి టిఆర్‌ఎస్‌ జెండా ఎగురేస్తా

ప్రజల్లో మంచి స్పందన వస్తోంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్‌ సంగారెడ్డి,నవంబర్‌21(జ‌నంసాక్షి):తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడే టీఆర్‌ఎస్‌కే రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ అందోల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే …

మరోమారు గెలిపించండి: చింత ప్రభాకర్‌

సంగారెడ్డి,నవంబర్‌20(జ‌నంసాక్షి): ప్రపంచ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో చేపడుతున్న పథకాల రూపశిల్పి మన కేసీఆర్‌ అని సంగారెడ్డి టిఆర్‌ఎస్‌ అభ్యర్తి చింతా ప్రభాకర్‌ అన్నారు. కెసిఆర్‌ పథకాలే …

కాళేశ్వరంతో మారనున్న దశ

వేలాది ఎకరాలకు సాగునీరు టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్‌ నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి సీఎం కేసీఆర్‌ …

వందసీట్ల గెలుపు ఖాయం: పద్మా

మెదక్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మాదేవేందర్‌ రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని, వంద …

టిఆర్‌ఎస్‌ వ్యతిరేక గాలి వీస్తోంది

హావిూలు అమలు చేయకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ప్రజలు కాంగ్రెస్‌దే అధికారం అన్న దామోదర రాజనర్సింహ సంగారెడ్డి,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోనే తమను గెలిపిస్తుందని ఆ పార్టీ నేత, …

తాజావార్తలు