మెదక్

రామచంద్రాపురంలో దోపిడీ దొంగల బీభత్సం

మెదక్‌ : రాయచంద్రాపురంలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 4.30 లక్షల నగదును దోచుకెళ్లారు. …

రెండు ద్విచక్రవాహనాల ఢీ: ఒకరి మృతి

సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డి మండలం కంది శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో పదో తరగతి విద్యార్థి సంతోష్‌ సాయి బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌బాబు పరిస్థితి …

బస్సు, ఆటో ఢీ : ఐదుగురికి తీవ్రగాయాలు

మెదక్‌ : తుప్రాన్‌ మండలం దండుపల్లిలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రి …

సడక్‌ బంద్‌ నేపథ్యంలో పలువురి అరెస్టు

సంగారెడ్డి అర్బన్‌: సడక్‌బంద్‌ నేపథ్యంలో పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

అప్రమత్తమైన పోలీసులు

సంగారెడ్డి అర్బన్‌: ఈనెల 21న తెలంగాణ సడక్‌ బంద్‌ నేపధ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కంది, కాలకల్‌, వంటిమామిడి, ముత్తంగి, గుమ్మడిదలలో బుధవారం చెక్‌పోస్టులు ఏర్పాటు …

భూనిర్వాసితులకు అన్యాయం తగదు

సంగారెడ్డి అర్బన్‌: రాజీవ్‌ రహదారి విస్తరణలో భూనిర్వాసితులకు అన్యాయం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని డీబీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌ లక్ష్మీ ఆరోపించారు. సోమవారం స్థానిక ఐబీలో …

ఎన్‌ఎంయూతోనే సమస్యల పరిష్కారం

సంగారెడ్డి అర్బన్‌: ఆర్టీసీ కార్మీకుల సమస్యల పరిష్కారం కేవలం ఎన్‌ఎంయూతోనే సాద్యమవుతుదని ఆ సంఘం జోనల్‌ కార్యదర్శి జీవ రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం స్థానిక కెమిస్ట్‌ భవనంలో …

వస్త్రవ్యాపారుల నిరాహర దీక్ష

జహీరాబాద్‌:ప్రభుత్వం వస్రాలప్తె విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలని కోరుతూ జహీరాబాద్‌లో వస్త్రవ్యాపారులు సోమవారం నిరహర దీక్షలో కూర్చున్నారు.వారం రోజులుగా దుకాణాలు మూసి వేసి నిరసన తెలుపుతున్నా,ప్రభుత్వం స్పందించకపోవటంతో ఆదివారం …

మహిళ అభ్యర్థులకు పరుగు పోటీలు

సంగారెడ్డి అర్బన్‌: పోలీసు కానిస్టేబుల్‌ ఎంపికలో భాగంగా జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు పరుగు పోటీలు నిర్వహించారు.మండలంలోని కంది శివారులో నిర్వహించిన 2.5 కిలో మీటర్ల పరుగును …

రోడ్డు ప్రమాదంలో వృద్దురాలి మృతి

కొండపాక: మండలంలోని దుద్దెడ గ్రామానికి చెందిన గున్నాల రామవ్వ (70) అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.దుద్దెడలోని తమ కొడుకు నిర్వహిస్తున్న హోటల్‌ లో టీ …