మెదక్

పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు గాయాలు

జిన్నారం: మెదక్‌ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని అరబిందో యూనిట్‌-8లో ప్రమాదం చోటు చేసుకుంది. రసాయనాలు మీదపడి మంటలు అంటుకుని ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ …

జోగిపేటలో నాలుగు ఇళ్లలో చోరీ

జోగిపేట: మండల కేంద్రంలోని బాబానగర్‌లో నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి దొంగలు సుమారు రూ. 1.5 విలువ చేసే బంగారం, నగదును దోచుకెళ్లారు. పోలీసులు …

రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

దౌలతాబాద్‌: మండలంలోని పెద్ద ఆరిపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా మంగళవారం స్థానిక శాసన సభ్యుడు ముత్యంరెడ్డి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ …

గ్రీవెన్స్‌ సెల్‌కు 52 విజ్ఞప్తులు

సంగారెడ్డి పట్టణం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌కు 52 అర్జీలు అందాయి. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గ్రీవెన్స్‌సెల్‌కు …

వ్యాట్‌ను రద్దుచేయాలని కలెక్టరును కలిసిన వ్యాపారులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలంటూ వస్త్ర వ్యాపారులు సోమవారం కలెక్టరు దినకర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతిపత్రాన్ని …

ప్రమాదవశాత్తూ రెండు పూరిళ్లు దగ్ధం

వెల్దుర్తి: మండలంలోని హస్తాలపూర్‌ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో రూ. 3లక్షలు ఆస్తి జరిగినట్లు బాధితులు తెలిపారు. గొల్ల నరసింహులు, గొల్ల …

రూ. 2.18కోట్లతో గ్రంథాలయ బడ్జెట్‌ ఆమోదం

సంగారెడ్డి మున్సిపాలిటీ: గ్రంథాలయ బడ్జెట్‌ సమావేశం జిల్లా అధ్యక్షుడు అనంతకిషన్‌ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో జరిగింది. రూ.2.18 కోట్లతో బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించారు. సమావేశంలో కార్యదర్శి వసుంధర, …

మెదక్‌ పట్టణంలోని కిరాణా, ఆభరణాల దుకాణాల్లో చోరీలు

మెదక్‌: పట్టణంలోని జేఎన్‌ రోడ్డులో కిరాణా, ఆభరణాల దుకాణాల్లో చోరీలు జరిగాయి. కిరాణాదుకాణంలో రూ.2.50లక్షల, బంగారు ఆభరణాల లాకర్‌ను పగలకొట్టి అరకిలో బంగారాన్ని చోరీ చేశారు. సంఘటన …

వేతనాల కోసం కార్మికుల ఆందోళన

కొహీర్‌: మండలంలోని కవేలి కూడలిలో ఉన్న రాకూల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిశ్రమంలో వేతనాలు చెల్లించాలటూ తాత్కాలిక కార్మికులు ఆందోళనకు దిగారు. నాలుగు నెలలుగా కాంట్రాక్టర్‌ వేతనాలు చెల్లించడం …

ప్లానింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభం

సంగా రెడ్డి మున్సిపాలిటీ: స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో కల్టెరు దినకర్‌బాబు ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్లానింగ్‌ కమిటీ సమావేవం ప్రారంభమైంది. ఈ సమావేశానికి నారాయణ్‌ఖేడ్‌ …