మెదక్

తెలంగాణ ఏర్పాటే మొదటి ప్రాధాన్యం

  సిద్దిపేట : తెలంగాణయే తమ మొదటి ప్రాదాన్యమని పీటిఅర్‌యు నేత ఎమ్మేల్సీ మోహన్‌ రెడ్డి అన్నారు. సిద్ధిపేటలోని రంగధాంపల్లిలో గల అమరవీరుల స్థూపానికి అయన అదివారం …

ఎర్రన్నాయుడి మృతికి సంతాపం

మిరుదోడ్డి : తెదేపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి మృతి పట్ల భాజపా రాష్ట్ర కౌన్సిలర్‌ సుకూరు లింగం, తెలుగు యువత నాయకుడు టి. …

సిద్దిపేట మార్కెట్‌యార్డ్‌లో తడిసిన ధాన్యం

మెదక్‌: సిద్ధిపేట మార్కెట్‌యార్డ్‌లో 8 వేల బస్తాల మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోంది. దీంతో వ్యాపారులు కొనడానికి తిరస్కరిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. మార్కెఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే …

గ్రామాలను సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం

సంగారెడ్డి, నవంబర్‌ 1 : చేగుంట మండల కర్నాల్‌పల్లి, మక్కరాజుపేట గ్రామాలలో స్వయం సహాయక సంఘాలు అమలు చేస్తున్న అభివృద్ధి పనులను ప్రపంచబ్యాంకు బృందం సభ్యులు పరిశీలించారు. …

దేనికైనా రెడీ సినిమాకు వ్యతిరేకంగా ధర్నా

సంగారెడ్డి, నవంబర్‌ 1 : బ్రాహ్మణులను కించపరిచే విధంగా దేనికైనా రెడీ సినిమాలో చిత్రికరించారని, వాటిలో తొలగించాలని, బ్రాహ్మణ యువకులపై దాడి చేసిన సినీ యాక్టర్‌ విష్ణు …

తెలంగాణవాదులు నల్లజెండాల ప్రదర్శన

సంగారెడ్డి, నవంబర్‌ 1 : రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా గురువారంనాడు తెలంగాణవాదులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా గల తహశీల్దార్‌ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు …

జిల్లాను సశ్యశ్యామలం చేస్తాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

సంగారెడ్డి, అక్టోబర్‌ 31 : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ రైతులు కష్టించి పంటలు పండిస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన బుధవారంనాడు …

జగన్‌ సంస్థల్లోకి రూ. వేల కోట్లు ఎలా వచ్చాయి?ముఖ్యమంత్రి

మెదక్‌: జగన్‌ నిర్వహిస్తున్న సంస్థల్లోకి రూ. వేల కోట్లు ఎలా వచ్చాయని సుప్రీం కోర్టు ప్రశ్నించిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. మెదక్‌లో జరుగుతున్న ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా …

మెదక్‌ చర్చిని సందర్శించిన సీఎం

మెదక్‌(అర్బన్‌) అసియా ఖండంలో పెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్‌ చర్చిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా అయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. …

సీఎం పర్యటన నేపథ్యంలో సంగారెడ్డిలో పలు పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

సంగారెడ్డి: మెదక్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడో రోజు ఇందిరమ్మ పర్యటనలో భాగంగా నేడు సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీంతో ముందస్తు చర్యల్లో, భాగంగా పోలీసులు …