రంగారెడ్డి

ఏసిపికి వినతిపత్రం ఇచ్చిన చెన్నారెడ్డి కూడా రైతులు

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- మంచాల మండల పరిధి లోని చెన్నారెడ్డిగూడ గ్రామ రైతుల కు 40 సంవత్సరాల క్రితం ఆరుట్ల గ్రామ రెవెన్యూ ఫరిది సర్వే …

ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం

తెరాస యూత్ నియోజకవర్గ అధ్యక్షులు శివగారి చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 13 : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని తెరాస యూత్ నియోజకవర్గ అధ్యక్షులు …

వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఆదివాసి జిల్లా ప్రధాన కార్యదర్శి పోడేం శోభన్ పిలుపు.

శనివారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం గ్రామంలో వజ్రోత్సవాల్లో భాగంగా మేడారంలోని ఇంటింటికి జాతీయ జెండా ఎగురవేయాలని ఎంతో మహానతమైన  మైన వ్యక్తులను స్మరించుకుంటూ జాతీయ జెండా 75సంవత్సరాలు …

కెసిఆర్ ఫ్లెక్సీ కి రాఖీలు కట్టిన మహిళలు..

ఎంపీపీ ఓలం చంద్రమోహన్ ఆధ్వర్యంలో కేసముద్రం ఆగస్టు  జనం సాక్షి / మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక …

రేపు భగలాముఖి శక్తిపీఠంలో లక్ష హరిద్రార్చన ప్రపంచస్థాయిలో ఈ శక్తిపీఠానికి ప్రత్యేక గుర్తింపు

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి : భగలాముఖి  శక్తిపీఠము ఎంత ప్రభావంతమైనదో ఎంత శక్తివంతమైనదో …

డ్వాక్రా గ్రూపుల్లోనూ ప్రభుత్వం నిర్ణయం చేస్తోంది బండి సంజయ్

తెలంగాణ డ్వాక్రా గ్రూపులకు టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని వాటికి వడ్డీ చెల్లించేందుకు బడ్జెట్లో 3000 కోట్లు కేటాయించిన ఇప్పటికీ అమలు చేయలేదని బిజెపి శ్రేష్టు చీఫ్ …

ఫ్రీడమ్ ర్యాలీని విజయవంతం చేయండి – టేకులపల్లి సిఐ ఆన్తోటి వెంకటేశ్వరరా

టేకులపల్లి ఆగస్టు 12( జనం సాక్షి ): 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా శనివారం …

వాహనదారులు నిబంధనలు పాటించాలి

– కరకగూడెం ఎస్సై నాగబిక్షం. కరకగూడెం,ఆగస్టు12 (జనంసాక్షి): వాహనదారులు క్రమం తప్పకుండా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కరకగూడెం ఎస్సై నాగబిక్షం  అన్నారు. ఈ మేరకు ఆయన …

బిఎస్పి ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ

టేకులపల్లి ,ఆగస్టు 12( జనం సాక్షి) : పోటీ పరీక్షల అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ బీఎస్పీ ఆధ్వర్యంలో టేకులపల్లి మండల‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ …

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కూనంనేని

  జూలూరుపాడు, ఆగష్టు 12, జనంసాక్షి: జర్నలిస్ట్ భూక్యా రత్నకుమార్, శివకుమారి దంపతుల కుమార్తె సౌజన్య, నరేందర్ వివాహం స్తానిక ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా జరిగింది. …