రంగారెడ్డి

డ్వాక్రా గ్రూపుల్లోనూ ప్రభుత్వం నిర్ణయం చేస్తోంది బండి సంజయ్

తెలంగాణ డ్వాక్రా గ్రూపులకు టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని వాటికి వడ్డీ చెల్లించేందుకు బడ్జెట్లో 3000 కోట్లు కేటాయించిన ఇప్పటికీ అమలు చేయలేదని బిజెపి శ్రేష్టు చీఫ్ …

ఫ్రీడమ్ ర్యాలీని విజయవంతం చేయండి – టేకులపల్లి సిఐ ఆన్తోటి వెంకటేశ్వరరా

టేకులపల్లి ఆగస్టు 12( జనం సాక్షి ): 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా శనివారం …

వాహనదారులు నిబంధనలు పాటించాలి

– కరకగూడెం ఎస్సై నాగబిక్షం. కరకగూడెం,ఆగస్టు12 (జనంసాక్షి): వాహనదారులు క్రమం తప్పకుండా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కరకగూడెం ఎస్సై నాగబిక్షం  అన్నారు. ఈ మేరకు ఆయన …

బిఎస్పి ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ

టేకులపల్లి ,ఆగస్టు 12( జనం సాక్షి) : పోటీ పరీక్షల అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ బీఎస్పీ ఆధ్వర్యంలో టేకులపల్లి మండల‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ …

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కూనంనేని

  జూలూరుపాడు, ఆగష్టు 12, జనంసాక్షి: జర్నలిస్ట్ భూక్యా రత్నకుమార్, శివకుమారి దంపతుల కుమార్తె సౌజన్య, నరేందర్ వివాహం స్తానిక ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా జరిగింది. …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల ఆగస్టు 12 (జనంసాక్షి) చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థినిల మధ్యలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో  భాగంగా జాతీయ …

అంగన్వాడీ సెంటర్ లో ఘనంగా రక్షభందన్ వేడుకలు

గరిడేపల్లి, ఆగస్టు 12 (జనం సాక్షి): అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్లు అనుబంధానికి ఆప్యాయతలకు నిదర్శనం రక్షాబంధన్ అని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు.మండలంలోని గానుగబండ …

టిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సంబరాలు

జూలూరుపాడు, ఆగష్టు 12, జనంసాక్షి: వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ, ఎంపిపి లావుడియా సోనీ ఆధ్వర్యంలో శుక్రవారం రాఖీ …

*అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వారి సేవలు శ్లాఘనీయం.*

కోదాడ, ఆగస్టు12(జనం సాక్షి) మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో మెయిన్ రోడ్డు పూర్తిగా ధ్వంసమవడంతో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక చొరవతో  అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ …

నూతనంగా విధుల్లో చేరిన జూనియర్ అసిస్టెంట్

ఆగస్టు12,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా జూనియర్ అసిస్టెంట్ డి. చెన్నయ్య విధుల్లో చేరారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇంతకు ముందు పరిగి …