రంగారెడ్డి

వీఆర్ఏ ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కేసముద్రం ఆగస్టు 15 జనం సాక్షి / మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్ల సాధన కోసం దీక్ష …

ఘనంగా పంద్రాగస్టు వేడుకలు…

  మండల వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణలు కేసముద్రం ఆగస్టు 15 జనం సాక్షి /మండల వ్యాప్తంగా సోమవారం 76వ స్వతంత్ర వేడుకలు ఘనంగా జాతీయ జెండాలను …

ఎంపిటిసి నిరంజన్ జన్మదిన వేడుకలు

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 15  రాయికోడ్ మండల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ మమత అశోక్ ఆధ్వర్యంలో ఎంపిటిసి నిరంజన్ జన్మదిన వేడుకలు ఘనంగా  నిర్వహించారు ఈ …

పెన్షన్ ఐ.డీ.కార్డుల పంపిణీ

  రామకృష్ణాపూర్ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు క్యాతనపల్లి మునిసిపాలిటీ కార్యాలయము నందు ప్రభుత్వము మంజూరీ చేసిన పెన్షన్ ఐ.డి. కార్డులను గౌరవ చైర్ …

ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు స్వాగతం పలికిన నాయకులు

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 14: గత కొద్ది రోజుల క్రితం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు కరోనా పాసిటివ్ రాగా కరోనా బారి నుండి కోలుకున్న …

ఇది మన స్వాతంత్రం?*

యాదగిరి గుట్ట . జనం సాక్షి దేశవ్యాప్తంగా 75 వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాపల్లి గ్రామంలో న్యూ డెమోక్రసీ జనరల్ బాడీ …

హెచ్.ఆర్.సి ఉమ్మడి వరంగల్ కన్వీనర్ గా సామాజికవేత్త చిలువేరు శంకర్ నియామకం.

ఉత్తర్వులు జారీ చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్మన్ రాజారపు ప్రతాప్. హనుమకొండ జిల్లా, ప్రతినిధి, జనంసాక్షి ఆగష్టు13:- హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ …

*బాధ్యతలను వజ్ర సంకల్పం తో ధర్మబద్ధంగా నిర్వర్తించడమే దేశభక్తి. సామాజిక ఆర్థిక* విద్యా వేత్త బడుగుల సైదులు.

కోదాడ, ఆగస్టు 24(జనం సాక్షి) ప్రతి భారతీయులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించినపుడు భారత స్వాతంత్ర్య ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని  సామజిక ఆర్థిక విద్యా వేత్త …

భారి బహిరంగ సభ కు తరలి రావాలి

భాజపా మండలాధ్యక్షులు జకరయ్య   ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 14 ,(జనం సాక్షి)ఆగష్టు 18న జరగబోయే భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని బాజపా మండల అధ్యక్షులు బట్టు …

గోవర్దన్ కుటుంబాన్ని పరామర్శించిన డా.వెంకట్

ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 13 ,(జనం సాక్షి )జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్థండి గ్రామం లో కూన గోవర్ధన్ తల్లి మరణించడం తో వారి కుటుంబ సభ్యులను …