రంగారెడ్డి

*ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి- మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి*

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) :  ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ …

ఎమ్మెల్యే ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

 కేసముద్రం ఆగస్టు 13 జనం సాక్షి  / ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను గతంలో సస్పెండ్ చేయగా తిరిగి వారిని విధుల్లో తీసుకునేటట్లు …

జాతీయ సమైక్యత స్ఫూర్తిని చాటాలి

జిల్లా రైతు బంధు చైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) :- దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా అవకాశాలు రావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనా విధానాన్ని …

*కోదాడలో అంబరాన్ని అంటిన వజ్రోత్సవ సంబరాలు*

కోదాడ,ఆగస్టు13(జనం సాక్షి) భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు శనివారం కోదాడ పట్టణంలో కనుల పండుగగా జరిగాయి. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నుండి ర్యాలీని అధికారులు, ప్రజాప్రతినిధులు …

చిన్నచెరువు పరిరక్షణ కోసం జైల్ కైనా వెళతాం-

తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహ్మా రంగారెడ్డి / ఇబ్రహీంపట్నం (జనం సాక్షి) ఇబ్రహీంపట్నం చిన్న చెరువును సందర్శించిన తెలంగాణ మత్స్యకారులు మత్స్య …

ఏసిపికి వినతిపత్రం ఇచ్చిన చెన్నారెడ్డి కూడా రైతులు

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- మంచాల మండల పరిధి లోని చెన్నారెడ్డిగూడ గ్రామ రైతుల కు 40 సంవత్సరాల క్రితం ఆరుట్ల గ్రామ రెవెన్యూ ఫరిది సర్వే …

ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం

తెరాస యూత్ నియోజకవర్గ అధ్యక్షులు శివగారి చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 13 : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని తెరాస యూత్ నియోజకవర్గ అధ్యక్షులు …

వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఆదివాసి జిల్లా ప్రధాన కార్యదర్శి పోడేం శోభన్ పిలుపు.

శనివారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం గ్రామంలో వజ్రోత్సవాల్లో భాగంగా మేడారంలోని ఇంటింటికి జాతీయ జెండా ఎగురవేయాలని ఎంతో మహానతమైన  మైన వ్యక్తులను స్మరించుకుంటూ జాతీయ జెండా 75సంవత్సరాలు …

కెసిఆర్ ఫ్లెక్సీ కి రాఖీలు కట్టిన మహిళలు..

ఎంపీపీ ఓలం చంద్రమోహన్ ఆధ్వర్యంలో కేసముద్రం ఆగస్టు  జనం సాక్షి / మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక …

రేపు భగలాముఖి శక్తిపీఠంలో లక్ష హరిద్రార్చన ప్రపంచస్థాయిలో ఈ శక్తిపీఠానికి ప్రత్యేక గుర్తింపు

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి : భగలాముఖి  శక్తిపీఠము ఎంత ప్రభావంతమైనదో ఎంత శక్తివంతమైనదో …